త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనాలు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
కందనవోలు కర్నూలు త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనంతో పాటు ఆలయ నిర్వహణకు నిధులు కూడా ఇవ్వనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. విద్యతోనే కురబల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రానున్న స్థానిక…
అణగారిన వర్గాల కోసం బాబు జగ్జీవన్ రామ్ నిరంతరం కృషి చేశారు ఎంపీ బస్తిపాటి నాగరాజు
కందనవోలు కర్నూలు అణగారిన వర్గాల కోసం దేశ మాజీ ఉప ప్రధాని డా.బాబు జగ్జీవన్ రామ్ నిరంతరం కృషి చేశారని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు…బాబు జగ్జీవన్రామ్ 119 వ జన్మదినం సందర్బంగా నగరంలోని ఆర్.ఎస్ రోడ్డు సర్కిల్ లో గల…
ఎంపీ నాగరాజును సన్మానించిన మంత్రి సవిత
కందనవోలు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజును రాష్ట్ర బీ.సీ సంక్షేమ శాఖ మంత్రి సవిత సత్కరించారు…పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు కర్నూలుకు వచ్చిన మంత్రి సవితను ప్రభుత్వ అతిథి గృహంలో ఎంపీ నాగరాజు మర్యాద పూర్వకంగా కలిశారు.. ఈ సందర్బంగా రాష్ట్ర రాజధాని…
బాబు జగ్జీవన్ రామ్ జీవితం ఆదర్శనీయం.. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా
కందనవోలు కర్నూలు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన మంత్రి అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడి దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన గొప్ప నాయకుడు డా.బాబు జగ్జీవన్ రామ్ అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్…
శ్రీ రామాలయ శతాధిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి టీజీ భరత్ గుప్తా
కందనవోలు కర్నూలు కర్నూలు నగరంలోని మెయిన్ బజార్లో ఉన్న శ్రీ రామాలయం 101 శతాధిక బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. పూజ చేసిన అనంతరం రథాన్ని ఆయన లాగి రథోత్సవాన్ని…
అమరావతి ప్రజా రాజధాని.. మంత్రి టీజీ భరత్ గుప్తా
కందనవోలు కర్నూలు అమరావతి ప్రజా రాజధాని అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. కర్నూల్లోని ఆయన నివాసంలో దీపకాంతుల నడుమ జై అమరావతి- మన రాజధాని అని రాసి సంబరాలు చేసుకున్నారు.…
శ్రీశైలంలో ఏలాంటి సభలు సమావేశాలు జరపరాదు కోర్టు మద్యంతర ఉత్తర్వులు.
కందనవోలు శ్రీశైలం ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రస్తుతం నంద్యాల జిల్లా శ్రీశైలంలో శ్రీ శ్రీ శ్రీ అఖిలభారత కురు వంశ నిత్యాన్నదాన సత్రం అధ్యక్షులు ఎం కే రంగస్వామి మాట్లాడుతూ సత్రంలో ఏలాంటి సభలు సమావేశాలు జరపరాదని ఆత్మకూరు కోర్టును ఆశ్రయించడం…
అమరావతిపై అసెంబ్లీ తీర్మానం: అభివృద్ధి వ్యూహమా? రాజకీయ డ్రామాలా?.. ఎమ్మెల్సీ ఇసాక్ బాష
కందనవోలు నంద్యాల ఏపీ రాజకీయాల్లో మళ్లీ అమరావతి ప్రకంపనలు మొదలయ్యాయి. ఒకవైపు 2028 కల్లా రాజధానిని పూర్తి చేస్తామని కూటమి ప్రభుత్వం చెబుతుంటే.. మరోవైపు ఇదంతా ఒక ‘డైవర్షన్ పాలిటిక్స్’ అని వైసీపీ ప్రతిపక్షం మండిపడుతోంది. అసెంబ్లీలో తీర్మానం చేయడం కేవలం…
కురుబ ప్రతిజ్ఞ నేను కురుబను. బీరప్ప వారసుడిని.డాll మర్రిపాటి రమేష్ మదనపల్లె
కందనవోలు మదనపల్లె కురుబలందరూ నా సోదర, సోదరీమణులు మరియు నా రక్త సంబంధీకులు అనే విషయాన్ని నా ప్రాణం ఉన్నంత వరకు గుర్తించుకుంటాను మద్యానికి ఇతర వ్యసనాలకు గురికాను తద్వారా నా కుటుంబ మరియు కురుబ సమాజ గౌరవాన్ని దిగజార్చనునా తోటి…
హనుమాన్ శోభాయాత్ర నేపథ్యంలో హోలగుందలో శాంతి సమావేశం మత సమరస్యానికి ప్రాధాన్యం
కందనవోలు ఆలూరు ఆలూరు నియోజకవర్గ పరిధిలోని హొలగుంద పట్టణంలో ఏప్రిల్ 2న జరగనున్న హనుమాన్ శోభాయాత్రను శాంతియుతంగా, సౌహార్ద వాతావరణంలో నిర్వహించేందుకు హోలగుంద పోలీస్ స్టేషన్ ఆవరణలో శాంతి సమావేశం నిర్వహించారు. పత్తికొండ డిఎస్పి వెంకటరామయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో…
