గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది…ఎంపీ బస్తిపాటి నాగరాజు
కందనవోలు కర్నూలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు..ఎంపీ తన సొంత గ్రామమైన కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలో ఎన్.ఆర్.ఈ.జీ.ఏ నిధులు రూ.47 లక్షలతో రామాలయం నుంచి జెమ్మిచెట్టు…
