ఈ నెల 17న ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ అర్జీలు “meekosam.ap.gov.in”లో నమోదు చేసుకోవచ్చు* సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1100 జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
కందనవోలు నంద్యాల ఈ నెల 17న (సోమవారం) నంద్యాల జిల్లా కలెక్టరేట్తో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ…
