పులివెందులలో వాహన తనిఖీలు వాహనదారులకు డిఎస్పి మురళి నాయక్ కౌన్సిలింగ్.
పులివెందులలో వాహన తనిఖ కందనవోలు పులివెందుల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పులివెందుల పట్టణంలో పోలీసులు శుక్రవారం ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ మరియు అర్బన్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి ఈ తనిఖీలను పర్యవేక్షించారు. వాహనదారుల…
