రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకట్రాముడు జన్మదిన వేడుకలు ఘనంగా
కందనవోలు కర్నూలు కే. నాగలాపురంలోని శ్రీ సుంకులా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్ కురువ వెంకట్రాముడు తన జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, సిబ్బంది ఆయనకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించి…
న్యూ కర్నూలు డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో హాకీ సమ్మర్ క్యాంప్ ఘనంగా ముగింపు
కందనవోలు కర్నూలు ఎస్టీబీసీ గ్రౌండ్లో మే 1 నుంచి 31 వరకు నిర్వహించిన హాకీ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఈరోజు ఘనంగా ముగిసింది. హాకీ కోచ్ కే రాము ఆధ్వర్యంలో శిక్షణ పొందిన క్రీడాకారులకు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు.ఈ కార్యక్రమానికి *ముఖ్య…
రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టోపీల పంపిణీ
కందనవోలు కర్నూలు ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, కిమ్స్ హాస్పిటల్స్ సహకారంతో టోపీల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులకు టోపీలను…
పినాక ఉచిత శిక్షణ విద్యార్థులకు సువర్ణావకాశం బస్తిపాటి నాగరాజు కర్నూల్ పార్లమెంట్ సభ్యులు విద్యార్థులను ఐఏఎస్,ఐపీఎస్ లుగా తీర్చిదిద్దే ఉద్దేశంతోనే పినాక స్థాపన బి.యాదగిరి,ఆదాయ పన్నుశాఖ కమిషనర్ చెన్నైఫౌండర్,పినాక ప్రజా సాధికార ట్రస్ట్
కందనవోలు కర్నూలు ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థిని విద్యార్థులకు కలలను నిజం చేసుకునే సువర్ణావకాశం పినాక ప్రజా సాధికార ట్రస్ట్ ఉచిత శిక్షణ తరగతుల ద్వారా సాధ్యమని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు అన్నారు కర్నూలు నగరంలోని స్థానిక శ్రీలక్ష్మీ…
ముగిసిన షూటింగ్ బాల్ వేసవి శిక్షణ శిబిరం. క్రీడాకారులకు ప్రశంసా పత్రాలు పంపిణీ చేసిన ఆంధ్రప్రదేశ్ కురువ కార్పొరేషన్ డైరెక్టర్ కురువ వెంకటరముడు
కందనవోలు కర్నూలు స్పోర్ట్స్ పట్టణంలోని విట్టల్ నగర్ లో ఉన్న గుడ్ షెఫర్డ్ స్కూల్లో నిర్వహించిన షూటింగ్ బాల్ వేసవి శిక్షణ శిబిరం ఆదివారం ఘనంగా ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ కురువ కార్పొరేషన్ డైరెక్టర్ కురువ వెంకటరముడు…
వాహనాలను తనిఖీ చేసిన త్రీ టౌన్ ఎస్ఐ ఏపీ శ్రీనివాసులు….
కందనవోలు కర్నూలు కర్నూల్ నగరం స్థానిక నంద్యాల చెక్ పోస్ట్ నందు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఫోర్ వీలర్ వాహనాలను త్రీ టౌన్ ఎస్సై ఏపీ శ్రీనివాసులు తనిఖీ చేశారు. బక్రీద్ పండగ సందర్భంగా గోవులను తరలించకుండా…
సింహాద్రిపురం మండలంలో ఘనంగా ‘బడి పండుగ’ ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదు పెంచడమే లక్ష్యం
కందనవోలు సింహాద్రిపురం మండల పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విద్యా సంవత్సరాన్ని పురస్కరించుకుని “బడి పండుగ” (బడిబాట) కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు ఉపాధ్యాయులు, ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎంపీడీవో, ఎంఈఓ-1, ఎంఈఓ-2,…
పెద్దకూడాలలో ఘనంగా ‘బడి పండుగ’ ర్యాలీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచడమే లక్ష్యం హాజరైన ఎంఈఓ రామకృష్ణ, ఎంపీడీఓ మరియు ఐసీడీఎస్ సిబ్బంది
కందనవోలు లింగాల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదుశాతాన్ని పెంచి, బలోపేతం చేయడమే లక్ష్యంగా మంగళవారం పెద్దకూడాల గ్రామ పరిధిలో ‘బడి పండుగ’ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. మండల విద్యాధికారి (MEO) రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామంలో భారీ అవగాహన ర్యాలీని చేపట్టారు.…
బ్లాంక్ చెక్ ఆఫర్ నిజం కాదా? ఎంపీ అవినాష్ రెడ్డికి బీటెక్ రవి సూటి ప్రశ్న
కందనవోలు పులివెందుల వైఎస్సార్సీపీ నేతలు తమపై చేస్తున్న ఆరోపణలను పులివెందుల టీడీపీ ఇన్చార్జ్, ఎమ్మెల్సీ బీటెక్ రవి తీవ్రంగా ఖండించారు.మున్సిపల్ పరిధిలోని పులివెందుల టీడీపి కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపి ఇన్చార్జ్ బీటెక్ రవి కడప ఎంపీ వైయస్…
శాంతి సామరస్యాలతో బక్రీద్ వేడుకలు జరుపుకోవాలి. పండుగ సందర్భంగా ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్
కందనవోలు పులివెందుల, బక్రీద్ పండుగను సమాజంలో శాంతి, సామరస్య వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ ప్రజలకు సూచించారు. సమాజం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన పేర్కొన్నారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో…
