Category: కర్నూలు

నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు తాలూకా పోలీసులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి కర్నూల్ తాలూకా సిఐ తేజ మూర్తి

కందనవోలు కర్నూలు డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జీ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూల్ తాలూకా పరిధిలో నేరనియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా కర్నూల్ తాలూకా పోలీసు స్టేషన్ల పరిధిలలో రౌడీ షీటర్లకు , నేరచరిత్ర గలవారికి, చెడు…

జాతీయ రోడ్డు భద్రతా మసోత్సవాలు  2026 మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె. రవీంద్ర కుమార్

కందనవోలు న్యూస్ కర్నూలు కర్నూలు శివారులోని నన్నూర్ టోల్గేట్ వద్ద రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమీషనర్ ఎస్ శాంతకుమారి ఆదేశాల మేరకు 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు – 2026. జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహిస్తున్న…

కర్నూలు జిల్లా లో అత్యుత్తమ పోలీస్‌ స్టేషన్‌ పెద్దకడుబూరు పోలీస్‌స్టేషన్‌ రాష్ట్రంలోనే అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా ఎంపికైంది

కందనవోలు న్యూస్ కర్నూలు డీజీపీ నుండి సర్టిఫికెట్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ అవార్డు అందుకున్న ,:- డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్, డిఎస్పీ భార్గవి, సిఐ మంజునాథ్, ఎస్సై నిరంజన్ రెడ్డి కర్నూలు జిల్లా పెద్దకడుబూరు పోలీస్‌స్టేషన్‌…

అనంతపురం జిల్లాలో ఎక్సైజ్ ఉన్నతాధికారుల పర్యటన నవోదయం 2.0 కింద నాటుసారా నిర్మూలనపై ప్రత్యేక దృష్టి

కందనవోలు కర్నూలు ఎక్సైజ్ కమిషనర్ చామకూరి శ్రీధర్ మరియు ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ (విజయవాడ) అనంతపురం జిల్లా పర్యటనకు విచ్చేసిన సందర్భంగా జిల్లా వాసులను ఉద్దేశించి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా…

జాతీయ రోడ్డు భద్రతా మసోత్సవాలు 2026 ఉప రవాణా కమిషనర్ ఎస్ శాంత కుమారి

కందనవోలు న్యూస్ కర్నూలు కర్నూలు శివారులోని రవాణా శాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించరు. ఈ సందర్భంగా రవాణా కమీషనర్ ఆదేశాల మేరకు 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు – 2026 జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహిస్తున్న…

కూటమి ధర్మాన్ని పాటించిన మంత్రి ఫరూక్.

కందనవోలు నంద్యాల… కూటమి ధర్మాన్ని పాటిస్తూ జనసేన పార్టీ వీర మహిళలకు శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త మండలి సభ్యురాలు గా అవకాశం కలిపించిన మంత్రి ఎన్.ఎం.డి.ఫరూక్… జనసేన పార్టీ నాయకురాలు దండు మనీషా ప్రమాణ స్వీకారం అనంతరం…

నంద్యాల లో దేవాలయాల అభివృద్ధికి కృషి కొనసాగిస్తాం: మంత్రి ఫరూక్ ఘనంగా శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవస్థాన కమిటీ ప్రమాణ స్వీకారం చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ అనిల్ కుమార్

కందనవోలు నంద్యాల… ఆదివారం నంద్యాల బస్టాండ్ సమీపంలో ఉన్న పురాతనమైన, ప్రముఖ గుడి శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవస్థాన నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర మైనారిటీ సంక్షేమ మరియు న్యాయశాఖ మంత్రి…

జనాలకోసం పుట్టిన పార్టీ జన సేన పార్టీ. సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి. జనసైనికులు అంటే పవన్ కళ్యాణ్ కు అమితమైన అభిమానం

కందనవోలు నంద్యాల కార్యకర్తల సంక్షేమం కోసం అధినేత నిరంతరం శ్రమిస్తారు. జనసేన కార్యకర్తలకు ఓర్పు,సహనం అవసరం. జనాలకోసం పుట్టిన పార్టీ జనసేన,సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో కి తీసుకొని పోవాల్సిన బాధ్యత జనసైనికులకు ఉందని జన సేన పార్టీ సమన్వయ కర్త కొణిదల…

అలీప్ ద్వారా వేలాది మంది మ‌హిళ‌ల‌కు ఉద్యోగ‌, ఉపాధి.. మంత్రి టీజీ భ‌రత్

కందనవోలు కర్నూలు అలీప్ సంస్థ ద్వారా వేలాది మంది మ‌హిళ‌ల‌కు ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు ద‌క్కుతాయ‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌రత్ అన్నారు. ఓర్వ‌క‌ల్లులో అలీప్ ( అసోసియేష‌న్ ఆఫ్ లేడీ ఎంట్రెప్య్రూన‌ర్స్ ఆఫ్…

దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోంది.. రాష్ట్ర మంత్రి టీజీ భ‌ర‌త్

కందనవోలు కర్నూలు దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తున్నట్లు రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ అన్నారు. లూయిస్ బ్రెయిలీ 217వ జయంతిని పురస్కరించుకుని క‌ర్నూల్లోని బి.క్యాంపులో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే గౌరు చ‌రితా…

You missed