Category: కర్నూలు

డిసెంబర్ 8న కర్నూలులో జాబ్ మేళా.. మంత్రి టీజీ భరత్

కందనవోలు కర్నూలు డిసెంబర్ 8వ తేదీన నిర్వహించే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని ఆయన కార్యాలయంలో డిసెంబర్ 8వ తేదీ నగరంలోని కె.వి.ఆర్ మహిళా కళాశాలలో…

నంద్యాలలో ఆర్యవైశ్యులపై టార్గెట్ ఎందుకు చేస్తున్నారు

కందనవోలు నంద్యాల ఆర్యవైశ్యులు ఐక్య మత్యం కాకపోతే భవిష్యత్తులో ఏమి జరిగినా ఏమి చేయలేని పరిస్థితి నాకు ఏమి కాలేదు కదా అనే విషయాన్ని పక్కన పెట్టండి. ఆర్యవైశ్యుల రాజకీయ ఎదుగుదలను కొందరు డైరెక్ట్ గా ఎదుర్కోలేక ఆర్యవైశ్యులు కొందరు ఇబ్బందులకు…

బాబు సంక్షేమాలకు…రైతన్నలే వారసులు నంద్యాల జిల్లా టీడీపీ నాయకురాలు కత్తి శ్రావణి రెడ్డి

కందనవోలు నంద్యాల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, రైతన్నలే వారసులని నంద్యాల జిల్లా టిడిపి నాయకురాలు కత్తి శ్రావణి రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా టిడిపి నాయకురాలు కత్తి శ్రావణి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిసిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ రాష్ట్రానికి సంబంధించి పలు ప్రాజెక్టులపై చర్చించిన మంత్రి

కందనవోలు కర్నూలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమైన విధంగా పూర్తి సహకారం అందించాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ను కోరినట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. దిల్లీలో కేంద్ర మంత్రిని.. రాష్ట్ర మంత్రి…

ఉయ్యలవాడ నరసింహారెడ్డి జయంతి ఘన నివాళి అర్పిస్తున్నాను నంద్యాల జిల్లా జనసేన పార్టీ నాయకులు దండు మురళీ కృష్ణ

కందనవోలు నంద్యాల మన ప్రాంతం నుంచి బ్రిటిష్ వారిపై సాయుద పోరాటం చేసిన తొలి వీరుడిగా తెలుగు వారి గుండెల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని పొందిన ఉయ్యలవాడ నరసింహారెడ్డి జీవితం నుంచి స్ఫూర్తి పొందుతూ నంద్యాల జిల్లా జనసేన పార్టీ ఘన నివాళి.…

క‌ర్నూలు అభివృద్ధికి ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాలి.. రాష్ట్ర మంత్రి టీజీ భ‌ర‌త్ ..మెడిక‌ల్ కాలేజీ ఎదురుగా నూత‌నంగా రోడ్డును ప్రారంభించిన మంత్రి టీజీ భ‌ర‌త్

కందనవోలు కర్నూలు క‌ర్నూలును అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్ర‌ణాళికాబ‌ద్దంగా ముందుకు వెళుతున్నామ‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ చెప్పారు. న‌గ‌రంలోని మెడిక‌ల్ కాలేజీ ఎదురుగా షాపులు తొల‌గించిన ప్రాంతంలో నూత‌నంగా రోడ్డును వేశారు.…

సంఘటన్ శ్రీజన్ అభియాన్ కాంగ్రెస్ కేంద్ర కమిటీ ఈ నెల 30వ తేదీ నుంచి నంద్యాల పార్లమెంట్ లో ని అన్ని అసెంబ్లీ నియోజకవర్గా లలో పర్యటన

కందనవోలు నంద్యాల నూతన నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి,నంద్యాల డిసిసి అధ్యక్ష బాధ్యతలనుంచి స్వచ్చందంగా తప్పుకుంటూ, ఏఐసీసీ సభ్యులుగా,కర్నూల్ జిల్లా ఇంచార్జి గా,పాణ్యం నియోజకవర్గం సమన్వయ కర్త గ కొనసాగుతానుకాంగ్రెస్ పార్టీ లో పని చేసే నీతి,నిబద్దత కలిగిన నాయకులు, కార్యకర్తలైన ఆశావాహుల నుంచి…

అంతరిక్ష విజ్ఞాన వీచిక.. స్పేస్ ఆన్ వీల్స్ విద్యార్థులు, యువత సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ

కందనవోలు ఎన్టీఆర్ జిల్లా అంతరిక్ష విజ్ఞానం, సాంకేతికతపై విదార్థులు, యువతలో ఉత్సుకతను పెంపొందించేందుకు ఆధునిక అంతరిక్ష పరిజ్ఞానంపై సానుకూల దృక్పథాన్ని కల్పించేందుకు స్పేస్ ఆన్ వీల్స్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. ఆదివారం విజయవాడలోని ఎన్టీఆర్…

కూటమిలోని భాగస్వామి పార్టీలకు సమాన గుర్తింపు లభిస్తుంది…ఎంపీ బస్తిపాటి నాగరాజు

కందనవోలు కర్నూలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుకు కూటమి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కోరారు..కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలో జనసేన పార్టీ నిర్వహించిన కాఫీ విత్ కార్యకర్త కార్యక్రమంలో ఆయన…

వెండి కిరీటం విరాళం

కందనవోలు శ్రీశైలం యం. సుబ్రమణ్యం, శ్రీశైలం వారు శ్రీ బయలు వీరభద్రస్వామివారికి అలంకరింపచేసేందుకు వెండికిరీటం, రెండు వెండి కర్ణాలు, రెండు వెండి నేత్రాలను విరాళంగా సమర్పించారు. వీటి బరువు 1 కేజీ 230 గ్రాములుఅమ్మవారి ఆలయప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాత వీటిని…

You missed