Category: ఆంధ్ర ప్రదేశ్

క్రీడా రంగంలో తొలి అడుగుతో ఆకట్టుకున్న చిన్నారి షేక్ సాయిదా

కందనవోలు కర్నూలు కాకినాడలో 15 మరియు 16 తేదీల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి టైక్వాండో పోటీలలో స్థానికంగా నివసిస్తున్న చిన్నారి షేక్ సాయిదా ప్రతిభ కనబరిచి కాంస్య పథకం సాధించింది. వైట్ కలర్ హెల్మెట్ ధరించి క్రీడా మైదానం లోకి ప్రవేశించిన…

కార్తీకమాసం సందర్భంగా శ్రీశైలంలో నిర్వహించే సాంప్రదాయ కోటి దీపోత్సవం శుక్రవారం ఘనంగా, ఆధ్యాత్మికమయంగా జరిగింది

కందనవోలు శ్రీశైలం అర్ధరాత్రి వరకు భక్తుల సందోహంతో దేవస్థానం పరిసరాలు కిక్కిరిసిపోయాయి. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చకుల వేదఘోషల మధ్య నైవేద్యాలు నిర్వహించగా, ఆలయ ప్రాంగణం మొత్తం దీపాల వెలుగులతో చుక్కలు పడుతున్నట్లుగా కళకళలాడింది.జరిపించబడ్డాయి ఈ…

ఎన్ఎస్ఈ, ​బిఎస్ఈ లో లిస్టింగ్‌ అయిన అడ్వెంట్ హోటల్స్ ఇంటర్నేషనల్* ​ఎఫ్ వై 32 నాటికి 3,100+ కీస్‌, ₹1,200 కోట్ల ఏబిటా ​ఈబిఐటిడిఏ లక్ష్యం

కందనవోలు ముంబై, నవంబర్ 13 లగ్జరీ మరియు అపర్-అప్స్కేల్ హోటళ్ల యజమానిగా ఉన్న అడ్వెంట్ హోటల్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. సంస్థ తన ఈక్విటీ షేర్లను నవంబర్ 13, 2025న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మరియు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్టింగ్ అయినట్లు…

జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొననున్న కే.శృతి  ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్  అబ్దుల్ నజీర్ అభినందనలు

కందనవోలు కర్నూలు, కర్నూలుకు చెందిన పదవ తరగతి విద్యార్థిని కే. శృతి గత నాలుగు సంవత్సరాలుగా డీ.ఎస్.ఏ స్విమ్మింగ్ పూల్‌లో క్రమం తప్పకుండా స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తూ ప్రతిభ కనబరుస్తున్నారు.ఈ నాలుగు సంవత్సరాల కాలంలో స్విమ్మింగ్ అసోసియేషన్ నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో…

తెలుగుజాతి గర్వపడేలా విద్యార్థులు ఎదగాలి అట్టహాసంగా రాయలసీమ యూనివర్సిటీ నాలుగవ కాన్వకేషన్ సైంటిస్ట్ ఎస్ఎస్సి రామ్ కుమార్ కు గౌరవ డాక్టరేట్ ప్రధానం 75 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్ ప్రధానం

కందనవోలు కర్నూలు ఎడ్యుకేషన్ తెలుగుజాతి గర్వపడేలా తమ భవిష్యత్తును విద్యార్థులు నిర్మించుకోవాలని రాష్ట్ర గవర్నర్,రాయలసీమ యూనివర్సిటీ ఛాన్స్లర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు బుధవారం ప్రొఫెసర్ వెంకట బసవరావు అధ్యక్షతన నిర్వహించిన రాయలసీమ యూనివర్సిటీ 4 వ కాన్వకేషన్ కు ఛాన్స్లర్ హోదాలో…

విజయానికి విద్య కీలకం విజయం అంటే కేవలం వ్యక్తిగత లక్ష్యాలను సాధించడం మాత్రమే కాదు, సమాజానికి ఉపయోగపడాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్

కందనవోలు కర్నూలు, నవంబర్ 12: విజయానికి విద్య కీలకమని, విజయం అంటే కేవలం వ్యక్తిగత లక్ష్యాలను సాధించడం మాత్రమే కాదు, సమాజానికి ఉపయోగపడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు..బుధవారం నగరం లోని ఏ.క్యాంప్ లో ఉన్న మాంటిస్సోరి…

అట్టహాసంగా ప్రారంభమైన ఆర్యు నాలుగవ కాన్వకేషన్

కందనవోలు కర్నూలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ నజీర్ పట్టభద్రులకు డిగ్రీ సర్టిఫికెట్లు అందజేసి, విద్యార్థుల భవిష్యత్తు విజయవంతంగా ఉండాలని ఆకాంక్షించారు. విద్య కేవలం ఉపాధి సాధనమేకాకుండా, సమాజ సేవకు పునాదిగా ఉండాలని…

కర్నూలు జిల్లా పర్యటనలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఓర్వకల్లు విమానాశ్రయంలో పుష్పగుచ్ఛంతో స్వాగతం పాణ్యం ఎమ్మెల్యే  గౌరు చరిత రెడ్డి 

కందనవోలు కర్నూలు, ఏపీ గవర్నర్ ఏస్. అబ్దుల్ నజీర్ కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఈ రోజు ఓర్వకల్లు విమానాశ్రయానికి విచ్చేశారు. గవర్నర్ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పుష్పగుచ్ఛం అందించి ఆత్మీయంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు,…

ఏపి రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్  ఆత్మీయ స్వాగతం పలికిన… కర్నూల్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ 

కందనవోలు కర్నూలు ఏపీ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా రాయలసీమ యూనివర్సిటీ నాలుగో స్నాతకోత్సవం, మాంటెస్సోరి పాఠశాల గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు కర్నూలు ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కి విచ్చేసారు.ఈ సందర్భంగా బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…

విద్యాభివృద్ధికి మౌలానా సేవలు చిరస్మరణీయం కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్

కందనవోలు కర్నూలు భారతదేశపు తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాభివృద్ధికి చిరస్మరణీయ సేవలు అందించారని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ కొనియాడారు. మంగళవారం నగరపాలక కార్యాలయంలో భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని ఆయన…

You missed