Month: November 2025

రాష్ట్ర ముఖ్యమంత్రి  స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ  షెల్కే నచికేత్ విశ్వనాథ్

కందనవోలు వై.ఎస్.ఆర్ కడప జిల్లా అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ రెండో విడత నిధుల విడుదల కు వై ఎస్ ఆర్ కడప జిల్లా కమలాపురం నియోజక వర్గం పెండ్లిమర్రి మండలం లో ఏర్పాటు చేసిన కార్య క్రమము లో రైతులతో…

అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు విడుదల చేసిన పాణ్యo ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి 

కందనవోలు ఓర్వకల్లు ఓర్వకల్లు మండల కేంద్రం ఎంపిడిఓ కార్యాలయం ఆవరణలో నేడు అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ రెండో విడత నిధులు పాణ్యo ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని రైతుల ఖాతాల్లోకి రెండో విడత నిధులు…

నిరుపేదల ఆశాకిరణం ఇందిరా గాంధీ

కందనవోలు కర్నూలు నిరుపేదల ఆశా కిరణం, భరతమాత ముద్దుబిడ్డ, వీరవనిత ఇందిరాగాంధీ సిటి కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష ఆమె సేవలను కొనియాడారు. ఇందిరా గాంధీ దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిందని భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్‌లాల్…

పండుగ వాతావరణం లో 2వ విడత అన్నదాత సుఖీభవ – పిఎం కిసాన్ కార్యక్రమం

కందనవోలు తిరుపతి జిల్లాకు చెందిన 1,54,908 రైతు కుటుంబాలకు రూ.7,000 చొప్పున రూ.104.15 కోట్ల నగదు జమ చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభవ – పిఎం కిసాన్ రెండు విడతలు కలిపి జిల్లాలో రూ.211 కోట్లు జమరైతులకు అవసరమైన…

27న వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం రెండవ ప్రాకారానికి శంకుస్థాపన

కందనవోలు గుంటూరు, వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం రెండవ ప్రాకారానికి ఈ నెల 27వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ మేరకు బుధవారం కార్యక్రమం ఏర్పాట్లను…

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద రెండవ విడత నిధులు విడుదల జిల్లాలో 2,75,642 మంది రైతులకు రూ.188.98 కోట్లు రైతుల అకౌంట్లకు జమ జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్

కందనవోలు అనంతపురం కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రి మండలం నుంచి అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద 2025- 26వ సంవత్సరానికి సంబంధించి రెండవ విడత నిధులు విడుదల చేసే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…

ఈ నెల 20, 21 తేదీలలో భారత రాష్ట్రపతి తిరుపతి జిల్లా పర్యటన రిహార్సల్ లో భాగంగా ముందస్తు భద్రత ఏర్పాట్లపై సమీక్షించిన కలెక్టర్, ఎస్పీ

కందనవోలు తిరుపతి, నవంబర్ 20, 21వ తేదీలలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుపతి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం రేణిగుంట ఎయిర్పోర్ట్ నుండి తిరుచానూరు, తిరుమల పద్మావతి అతిధి గృహం, రాంభగీచ్చా, శ్రీ వరాహ స్వామిని ఆలయం,శ్రీ వారి…

ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో శ్రీ సత్య సాయిబాబా శతజయంత్యుత్సవాల్లో ప్రధాని  నరేంద్ర మోదీ ప్రసంగం

కందనవోలు సత్యసాయి జిల్లా సేవే భారతీయ నాగరికత మూలం- ప్రధాని సేవో పరమో ధర్మః’- ఎన్నో మార్పులు, సవాళ్ల నడుమ మన నాగరికతకు అంతర్గత బలాన్నిస్తూ.. శతాబ్దాల తరబడి భారత్‌ను సుస్థిరంగా నిలిపిన నీతి ఇదే ప్రధానిసేవనే మానవ జీవన కేంద్రంగా…

అన్నదాత సుఖీభవ కింద రైతు ఖాతాల్లో రూ.70 కోట్లు జమ

కందనవోలు గుంటూరు అన్నదాత సుఖీభవ – పి.ఎం. కిసాన్ రెండవ విడత రైతుల ఖాతాల్లో ప్రభుత్వం బుధవారం నిధులు జమ చేసింది. జిల్లా స్థాయి కార్యక్రమం లామ్ లో ఫామ్ ఆడిటోరియంలో జరిగింది. కోయంబత్తూర్ నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…

క్రీడా రంగంలో తొలి అడుగుతో ఆకట్టుకున్న చిన్నారి షేక్ సాయిదా

కందనవోలు కర్నూలు కాకినాడలో 15 మరియు 16 తేదీల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి టైక్వాండో పోటీలలో స్థానికంగా నివసిస్తున్న చిన్నారి షేక్ సాయిదా ప్రతిభ కనబరిచి కాంస్య పథకం సాధించింది. వైట్ కలర్ హెల్మెట్ ధరించి క్రీడా మైదానం లోకి ప్రవేశించిన…

You missed