నూజివీడులో విశ్వబ్రాహ్మణుల వన సమారాధన ఘనంగా

నూజివీడు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘీయుల కార్తీక మాస వన సమారాధన కార్యక్రమం చైతన్య గార్డెన్స్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ బ్రహ్మశ్రీ కమ్మరి పార్వతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.బ్రహ్మశ్ర ఆచార్య మోహనరావు…

డిసెంబర్ 12–14తేదీలలో దుబాయ్‌లో ప్రపంచ తెలుగు ఐటీ మహా సభలు*

దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో 100+ దేశాల నుండి ఒకే వేదికపై తెలుగు సాంకేతిక నిపుణులు, వ్యవస్థాపకులు & పరిశ్రమల నాయకులు – ప్రమాణస్వీకారం చేయనున్న 2026–28 డబ్ల్యూటిఐటిసి నాయకత్వం తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అధికారిక మద్దతు ప్రపంచ తెలుగు…

ఘనంగా నేడు గౌరమ్మ పండుగ వేడుకలు..

ఆలూరు మండల కేంద్రంలో స్థానిక కోటవీధిలో వెలసిన శ్రీ వీరభద్రేశ్వర స్వామి దేవాలయం నందు శ్రీ గౌరీ దేవి (గౌరమ్మ) పండగ వేడుకలలో భాగంగా అమ్మవారు ప్రత్యేక అలంకరణతో దర్శనమిస్తారు. కావున గ్రామ ప్రజలు, భక్తులు గమనించి నోములు నోచేవారు, సాయంత్రం…

నందీశ్వరస్వామికి విశేషపూజ

లోక కల్యాణం కోసం దేవస్థానం ఆలయప్రాంగణంలోని నందీశ్వర స్వామికి (శనగల బసవన్న స్వామివారికి) విశేషార్చనలను నిర్వహించనున్నది. ప్రతి మంగళవారం మరియు త్రయోదశి రోజున దేవస్థానసేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం జరిపించబడుతోంది. ప్రదోషకాలంలో అనగా సాయంసంధ్యాసమయంలో ఈ విశేషపూజలు నిర్వహించడం జరుగుతోంది. ఈ…

You missed