జోహరపురం గ్రామంలో మలేరియా అవగాహన కార్యక్రమం
కందనవోలు కర్నూలు జోహరపురం గ్రామంలో మలేరియా నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మలేరియా శాఖ అధికారి నూకల రాజు ఆధ్వర్యంలో, ఉరుగంటపల్లి ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ మౌనిక, ల్యాబ్ టెక్నీషియన్ మురళి, ఏఎన్ఎం అనురాధ, ఆరోగ్య కార్యదర్శి విద్యానంద…
