Category: కర్నూలు

ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి ఎన్నికల్లో డా. శ్రీహరి కురువ ఘన విజయం

కందనవోలు కర్నూలు ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి (ఏపీఎంసీ) ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ ఎన్నికల్లో మొత్తం *84 మంది అభ్యర్థులు పోటీ చేయగా, 30,773 మంది నమోదిత వైద్యులు ఓటర్లుగా పాల్గొన్నారు.* ఫిబ్రవరి 9వ తేదీ ఉదయం 8.00…

శారీరక దృఢత్వానికి,మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరం:- తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గౌరు వెంకటరreడ్డి

కందనవోలు కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ డిగ్రీ కళాశాల మైదానంలో జనవరి 23 నుంచి అమిత హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అమిత క్రికెట్ ప్రీమియర్ లీగ్ కార్యక్రమానికి నేడు ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గౌరు వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ…

పి.జి.ఆర్.ఎస్, రెవెన్యూ క్లినిక్ లను ప్రజలు ఉపయోగించుకోవాలి

కందనవోలు గుంటూరు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్), రెవెన్యూ క్లినిక్ లను ప్రజలు ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ప్రతి సోమవారం పి.జి.ఆర్.ఎస్, రెవెన్యూ క్లినిక్ లను ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరం ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.…

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

కందనవోలు శ్రీశైలం మహాశివరాత్రిని పురస్కరించుకని నవాహ్నిక దీక్షతో పదకొండు రోజుల పాటు ( 08.02.2026 నుండి18.02.2026 వరకు) నిర్వహింపబడే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ రోజు (08.02.2026) ప్రారంభమయ్యాయి. కాగా ఈ ఉదయం ఆలయ ప్రాంగణంలో ఉత్సవ ప్రారంభ కార్యక్రమాలు ఆగమశాస్త్రానుసారం జరిపించబడ్డాయి.…

నేడు ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి ఎన్నికలు వైద్యుల గౌరవం, భవిష్యత్తును నిర్ణయించే కీలక రోజు

కందనవోలు కర్నూలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నేడు *ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి (APMC) ఎన్నికలు* నిర్వహించబడుతున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం *84 మంది అభ్యర్థులు* పోటీ పడుతుండగా, రాష్ట్రవ్యాప్తంగా *56,373 మంది నమోదు చేసిన వైద్యులు ఓటర్లుగా* తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.ఈ…

క్షనికావేశంలో ఆత్మహత్య చేసుకునే తల్లి కూతుర్లను కాపాడిన నాలుగో పట్టణ పోలీసులు,

కందనవోలు కర్నూలు కర్నూలు నగరంలోని దేవనగర్ కు చెందిన గొల్ల శివ లీలవతి భర్త పేరు నాగరాజు 32 సం ” అనే మహిళ తన సంతానమైన ఇద్దరు చిన్న ఆడపిల్లలను ఎత్తుకొని కుటుంబ కలహాలతో భర్తతో గొడవపడి విటల్ నగర్…

సపక్ తక్రాలో జాతీయ జట్టుకు ఆలూరు యువకుడు ఆలూరుకే గర్వం వైకుంఠం జ్యోతి

కందనవోలు ఆలూరు ఆలూరు నియోజకవర్గానికి చెందిన ఆలూరు పట్టణానికి చెందిన గోబీ బసవరాజు కుమారుడు కురువ మధు సపక్ తక్రా క్రీడలో ప్రతిభ చూపి భారత జాతీయ జట్టుకు ఎంపికై, శ్రీలంకలో జరిగే అంతర్జాతీయ పోటీల్లో భారత దేశాన్ని ప్రాతినిధ్యం వహించనున్నారు.…

ములుగుందంలో దస్తగిరయ్య స్వామి ఉరుసు వైభవంగా

కందనవోలు ఆలూరు ఆస్పరి మండలం ములుగుందం గ్రామంలో శ్రీశ్రీశ్రీ దస్తగిరయ్య స్వామి ఉరుసు ఘనంగా జరుపుకోబడింది. ఈ ఉత్సవానికి ములుగుందం టిడిపి నాయకుడు లాలి కుమార్ మరియు ప్రజలు, ఆస్పరి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కుటుంబసభ్యులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.…

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం వైఎస్సార్ పార్టీ నేతల సమావేశం

సంక్షేమ సాక్షి కర్నూలు కర్నూలులో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సాధన కోసం వైఎస్సార్ పార్టీ నాయకులు భేటీ అయ్యారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశానికి ప్రత్యేకంగా విచ్చేసి పార్టీలో నేతలతో మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యంగా కర్నూలు…

కల్లూరు అర్బన్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

కందనవోలు కల్లూరు కల్లూరు అర్బన్ 28వ వార్డు లక్ష్మీపురం గ్రామంలో రూ.90 లక్షల నిధులతో సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీ కాలువల అభివృద్ధి పనులు, అలాగే 32వ వార్డు ముజఫర్ నగర్ వాటర్ ట్యాంక్ వద్ద రూ.70 లక్షల నిధులతో సీసీ…