ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి ఎన్నికల్లో డా. శ్రీహరి కురువ ఘన విజయం
కందనవోలు కర్నూలు ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి (ఏపీఎంసీ) ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ ఎన్నికల్లో మొత్తం *84 మంది అభ్యర్థులు పోటీ చేయగా, 30,773 మంది నమోదిత వైద్యులు ఓటర్లుగా పాల్గొన్నారు.* ఫిబ్రవరి 9వ తేదీ ఉదయం 8.00…
