Category: కర్నూలు

పెద్దమర్రివీడులో బాప్టిస్ట్ సంఘం వీధి సువార్త కార్యక్రమం

కందనవోలు గోనెగండ్ల కర్నూలు పొలము బాప్టిస్ట్ సంఘముల సమాజము మరియు జయకర్ క్రైస్తవ సేవా ట్రస్టు గూడూరు పరిధి ఆధ్వర్యంలో, కర్నూలు జిల్లా క్రైస్తవ కార్యనిర్వాహక సంచాలకులు ఎస్. జయాకాంత్ ప్రోత్సాహంతో వీధి సువార్త కార్యక్రమం నిర్వహించబడింది. గ్రామంలోని వీధుల గుండా…

ఏసీబీ వలలో డోన్ డిప్యూటీ తహశీల్దార్

కందనవోలు డోన్ డోన్ పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయంపై ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఓ రైతు పొలం సమస్య పరిష్కారానికి డోన్ డిప్యూటీ తహశీల్దార్ సునీల్ రాజు రూ.35,000 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. రైతు ఫిర్యాదు మేరకు…

విద్యాభివృద్ధికి మౌలానా సేవలు చిరస్మరణీయం కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్

కందనవోలు కర్నూలు భారతదేశపు తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాభివృద్ధికి చిరస్మరణీయ సేవలు అందించారని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ కొనియాడారు. మంగళవారం నగరపాలక కార్యాలయంలో భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని ఆయన…

ఏపీలో పారిశ్రామిక పండుగ.. 50 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు

కందనవోలు విజయవాడ కనిగిరిలో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించిన సీఎం చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా 50 పార్కులకు వర్చువల్‌గా శ్రీకారం రూ.25,256 కోట్ల పెట్టుబడులతో 25 పరిశ్రమల ప్రారంభోత్సవం పారిశ్రామికవేత్తలకు అన్ని వసతులు కల్పిస్తామన్న సీఎం చెత్త నుంచి సంపద సృష్టించడం కొత్త విధానమని…

జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో బస్సుల్లో కొనసాగుతున్న ముమ్మర తనిఖీలు. • రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్‌ – వాష్‌ అండ్‌ గో’ కార్యక్రమం.

కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ప్రైవేట్ , ఆర్టీసి ట్రావెలింగ్ బస్సులలో ముఖ్యంగా రాత్రి పూట తిరిగే బస్సులలో సరైన భద్రతా చర్యలు , జాగ్రత్తలు పాటించాలని బస్సులలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు, డ్రైవర్‌ల…

ఢిల్లీలో భారీ పేలుడు సంఘటన జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన… జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్  జిల్లాలో ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు..

కందనవోలు కర్నూలు కర్నూలు , గుత్తి పెట్రోల్ దగ్గర ఆకస్మిక తనిఖీలు చేపట్టిన … జిల్లా ఎస్పీ. ఈ రోజు ఢిల్లీలో ఎర్రకోట దగ్గర భారీ పేలుడు నేపథ్యంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.జిల్లా…

తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు సముచితస్థానం*

రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులుతెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కళ్యాణదుర్గం లో శ్రీ భక్త కనకదాసు జయంతిరాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపిన *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ కె రామకృష్ణ**ఐటీ మరియు విద్యాశాఖ…

ఆన్లైన్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ మోసాలపై జాగ్రత్త!.. కర్నూలు జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్ తెలిపారు

ట్రేడింగ్ పేరిట జరుగుతున్న స్కామ్స్ తో జాగ్రత్త వాట్సాప్ , ఇన్ స్టా గ్రామ్ , టెలిగ్రామ్ లో వచ్చే యాడ్స్ నమ్మొద్దు.లక్ష పెట్టుబడితే కోట్లు వస్తాయంటే ఖచ్చితంగా మోసమే. ఈజీ మనీ కోసం ఆశపడి ఖాతా ఖాళీ చేసుకోవద్దు. ఎపికె…

పల్లకీ ఉత్సవం

లోకకల్యాణంకోసం దేవస్థానం శ్రీ స్వామిఅమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నిర్వహిస్తుంది. ఈ పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి మరియు మూలా నక్షత్రం రోజులలో దేవస్థాన సేవగా (సర్కారి సేవగా) జరిపించబడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా అమ్మవారి ఆలయ ఆశీర్వచన మండపంలో…

జిల్లాలో పోలీసుల పటిష్ట భద్రతా చర్యలు జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్  ఆదేశాలతో నేర నియంత్రణకు పటిష్ట చర్యలు.

అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా గస్తీలు , తనిఖీలు ముమ్మరం కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పోలీసులు జిల్లా వ్యాప్తంగా పటిష్ఠంగా గస్తీ విధులు నిర్వహిస్తున్నారు .జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల పరిధిల్లోని నేర నియంత్రణకు ,…

You missed