Category: కర్నూలు

జోహరపురం గ్రామంలో మలేరియా అవగాహన కార్యక్రమం

కందనవోలు కర్నూలు జోహరపురం గ్రామంలో మలేరియా నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మలేరియా శాఖ అధికారి నూకల రాజు ఆధ్వర్యంలో, ఉరుగంటపల్లి ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ మౌనిక, ల్యాబ్ టెక్నీషియన్ మురళి, ఏఎన్ఎం అనురాధ, ఆరోగ్య కార్యదర్శి విద్యానంద…

గోస్పాడు ,రేవనూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ గ్రేవ్ మరియు పెండింగ్ కేసులు పరిశీలన రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా స్వయంగా వాహన తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ  శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేయాలని పలు సూచనలు

కందనవోలు నంద్యాల నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ నేడు గోస్పాడు, రేవనూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ముందుగా స్టేషన్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి చట్టపరిధిలో వారి సమస్యలను…

పెరుగుతున్న మధుమేహ బాధితులు అంతర్జాతీయ మధుమేహ దినోత్సవం – 2025 డా. సి. గోపీనాథ్ రెడ్డి హెచ్ఓడి & సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ & డయాబెటాలజిస్ట్ కిమ్స్ హాస్పిటల్, కర్నూలు

కందనవోలు కర్నూలు నవంబర్ 13 అంతర్జాతీయ మధుమేహ దినోత్సవం 1991లో అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ చేత ఆరంభించబడింది. ప్రతి సంవత్సరం నవంబర్ 14న, ఇన్సులిన్‌ను కనుగొన్న శాస్త్రవేత్త సర్ ఫ్రెడరిక్ బాంటింగ్ జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకుంటారు.…

చండీ హోమంలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే

కందనవోలు కర్నూలు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని వివర్స్ కాలనీ మైదానం లో 87వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి…14 రోజుల పాటు సాగే ఈ మహాయాగ మహోత్సవాలలో భాగంగా 13 వ రోజు నిర్వహించిన చండీ హోమాలలో ఎంఎల్ఏ బీ.వి…

జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొననున్న కే.శృతి  ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్  అబ్దుల్ నజీర్ అభినందనలు

కందనవోలు కర్నూలు, కర్నూలుకు చెందిన పదవ తరగతి విద్యార్థిని కే. శృతి గత నాలుగు సంవత్సరాలుగా డీ.ఎస్.ఏ స్విమ్మింగ్ పూల్‌లో క్రమం తప్పకుండా స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తూ ప్రతిభ కనబరుస్తున్నారు.ఈ నాలుగు సంవత్సరాల కాలంలో స్విమ్మింగ్ అసోసియేషన్ నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో…

తెలుగుజాతి గర్వపడేలా విద్యార్థులు ఎదగాలి అట్టహాసంగా రాయలసీమ యూనివర్సిటీ నాలుగవ కాన్వకేషన్ సైంటిస్ట్ ఎస్ఎస్సి రామ్ కుమార్ కు గౌరవ డాక్టరేట్ ప్రధానం 75 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్ ప్రధానం

కందనవోలు కర్నూలు ఎడ్యుకేషన్ తెలుగుజాతి గర్వపడేలా తమ భవిష్యత్తును విద్యార్థులు నిర్మించుకోవాలని రాష్ట్ర గవర్నర్,రాయలసీమ యూనివర్సిటీ ఛాన్స్లర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు బుధవారం ప్రొఫెసర్ వెంకట బసవరావు అధ్యక్షతన నిర్వహించిన రాయలసీమ యూనివర్సిటీ 4 వ కాన్వకేషన్ కు ఛాన్స్లర్ హోదాలో…

ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి బోర్డు (ఏపీ ఎంఎస్ఎంఈ బోర్డు) డైరెక్టరుగా కర్నూలు నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు కౌశిక్ వాయుగండ్ల నియామకంపై కర్నూలు టిడిపి నాయకుడు కే. చంద్రశేఖర్ ఆనందం వ్యక్తం చేశారు.

కందనవోలు కర్నూలు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కృషి చేసిన, సమయాన్ని అంకితం చేసిన నాయకులను గుర్తించి బాధ్యతలు అప్పగించడం చాలా సంతోషకరమైన విషయం. కౌశిక్ వాయుగండ్ల వంటి కృషి, నిబద్ధత కలిగిన యువ నాయకుడిని రాష్ట్ర ప్రభుత్వంలోని…

గవర్నర్ కి తన కుమారుడిని పరిచయం చేసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు

కందనవోలు కర్నూలు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తన కుమారుడిని పరిచయం చేశాడు… నగరంలోని ఏ.క్యాంపులో గల మాంటిస్సోరి సీనియర్ సెకండరీ స్కూల్ లో నిర్వహించిన మాంటిస్సోరి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి గవర్నర్…

అట్టహాసంగా ప్రారంభమైన ఆర్యు నాలుగవ కాన్వకేషన్

కందనవోలు కర్నూలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ నజీర్ పట్టభద్రులకు డిగ్రీ సర్టిఫికెట్లు అందజేసి, విద్యార్థుల భవిష్యత్తు విజయవంతంగా ఉండాలని ఆకాంక్షించారు. విద్య కేవలం ఉపాధి సాధనమేకాకుండా, సమాజ సేవకు పునాదిగా ఉండాలని…

కర్నూలు జిల్లా పర్యటనలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఓర్వకల్లు విమానాశ్రయంలో పుష్పగుచ్ఛంతో స్వాగతం పాణ్యం ఎమ్మెల్యే  గౌరు చరిత రెడ్డి 

కందనవోలు కర్నూలు, ఏపీ గవర్నర్ ఏస్. అబ్దుల్ నజీర్ కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఈ రోజు ఓర్వకల్లు విమానాశ్రయానికి విచ్చేశారు. గవర్నర్ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పుష్పగుచ్ఛం అందించి ఆత్మీయంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు,…

You missed