నేటి నుండి ఎస్టీబీసీ గ్రౌండ్ లో అమిత క్రికెట్ ప్రీమియర్ లీగ్ క్రిష్ణ మావీ చాపే, లీగ్ నిర్వాహకులు,యండీ,అమిత హాస్పిటల్.
కందనవోలు కర్నూలు కర్నూలు నగరంలోని స్థానిక ఎస్టీ బీసీ కళాశాల ప్రాంగణంలో అమితా హాస్పిటల్ ఆధ్వర్యంలో అమిత క్రికెట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతున్నట్లు ఇంత హాస్పిటల్ యండీ,టోర్నీ నిర్వాహకులు కృష్ణ మావీ చాపే,అర్జున్,నిరంజన్,చాంద్,జమీర్ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు,క్రీడాకారులను ప్రోత్సహించడంలో…
