లక్ష్మాపురంలో మినరల్ వాటర్ ఫ్లాంట్ కు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి భూమి పూజ.
కందనవోలు నంద్యాల నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం లక్ష్మాపురం గ్రామంలో ఆదివారం సాయంత్రం టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి మినరల్ వాటర్ ఫ్లాంట్ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా బైరెడ్డి…
