విద్యుత్ చార్జీల భారం ప్రజలపై పడనీయం ..గత ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది ..ప్రభుత్వం చేస్తున్నమంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్లాలి ..తెలుగుదేశం పార్టీ నగర కమిటీ ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
కందనవోలు కర్నూలు విద్యుత్ చార్జీల భారం ప్రజలపై పడనీయమైన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని తనీష్ పంక్షన్ హాలులో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు కొరకంచి రవి కుమార్ ఏర్పాటుచేసిన…
