కర్నూలు అభివృద్ధికి ప్రజలు సహకరించాలి.. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ..మెడికల్ కాలేజీ ఎదురుగా నూతనంగా రోడ్డును ప్రారంభించిన మంత్రి టీజీ భరత్
కందనవోలు కర్నూలు కర్నూలును అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళుతున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. నగరంలోని మెడికల్ కాలేజీ ఎదురుగా షాపులు తొలగించిన ప్రాంతంలో నూతనంగా రోడ్డును వేశారు.…
