Category: నంద్యాల

పోలియో రహిత సమాజమే లక్ష్యం: కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ముత్యాల మౌనిక

కందనవోలు న్యూస్ బనగానపల్లె.. బనగానపల్లె మండలం ఇల్లూరు కొత్తపేట గ్రామంలో ఆదివారం మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ముత్యాల మౌనిక పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మౌనిక మాట్లాడుతూ, పోలియో రహిత…

శ్రీ పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించిన హెచ్.హెచ్. శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ

కందనవోలు తిరువనంతపురం తిరువనంతపురంలోని ప్రసిద్ధ శ్రీ పద్మనాభ స్వామి ఆలయ ఆహ్వానంతో హెచ్.హెచ్. శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ పవిత్ర నగరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ముర జపం మరియు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ–సమర్పణ కార్యక్రమాలలో స్వామీజీ…

బాల్య వివాహాల నివారణపై అవగాహన కార్యక్రమం

కందనవోలు కర్నూలు శిశు సంక్షేమశాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. విజయ ఆదేశాల మేరకు, డి.ఎన్.టి బాలుర వసతి గృహం, చింతలముని నగర్, కర్నూలు లో నివసిస్తున్న విద్యార్థులకు బాల్య వివాహాల నివారణపై అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో బాల్య…

నంద్యాలలో మెగా జాబ్ మేళా 15 కంపెనీలలో నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు

కందనవోలు నంద్యాల… నంద్యాల యువతకు మరో సువర్ణావకాశం .. ఎంఈపిఎంఎ _ఎన్ఐపి ఎన్ ఎ వారి ఆధ్వర్యంలో, _శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల (ఆటానమస్), ఎస్ బి ఐ కాలని నంద్యాల_* లో 15 ప్రముఖ కంపెనీలతో మెగా జాబ్ మేళా…

కూనీ ఆపరేషన్ల వైఫల్యం ముల్లాన్‌పేటలో కుక్క దాడి మూడేళ్ల చిన్నారికి గాయాలు

కందనవోలు నంద్యాల. నంద్యాల పట్టణంలో కూనీ ఆపరేషన్లు నత్తనడకన సాగుతుండటంతో వీధి కుక్కల బెడద తీవ్రంగా మారుతోంది. ఈ నిర్లక్ష్యానికి నిదర్శనంగా ముల్లాన్‌పేట ప్రాంతంలో పిచ్చికుక్క దాడి ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారిపై అకస్మాత్తుగా దాడి చేసిన కుక్క…

హైద‌రాబాద్‌లో కేసులున్నా.. ఇక్క‌డ ఎమ్మెల్యేనే!  భార్య‌, భ‌ర్త‌, కూతురు అంతా ఎమ్మెల్యేలే.. నియోజ‌క‌వ‌ర్గం వాళ్ల‌కు రాసి ఇచ్చేశారా? బోయ‌లు, ఇత‌ర బీసీల‌కు అవ‌కాశం ఎందుకివ్వ‌రు? ఆరు గ్యారంటీలు అక్క‌ర్లేదు.. రాజ్యాధికారం ఇవ్వండి ఓబీసీ మ‌హాస‌భ‌ల్లో ఏఐబీఎస్పీ జాతీయ స‌మ‌న్వ‌య‌క‌ర్త పూర్ణ‌చంద్ర‌రావు

కందనవోలు క‌ర్నూలు ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలోని ఒక ప్ర‌ధాన నియోజ‌క‌వ‌ర్గంలో భార్య‌, భ‌ర్త‌, కూతురు అంద‌రూ ఒక‌రి త‌ర్వాత ఒక‌రు ఎమ్మెల్యేలే అవుతున్నార‌ని, కూతురు హైద‌రాబాద్‌లో కేసుల్లో ఇరుక్కున్నా కూడా ఇక్క‌డ మాత్రం ఎమ్మెల్యేగా గెలుస్తున్నార‌ని.. ఇదేం వ్య‌వ‌హార‌మ‌ని ఏఐబీఎస్పీ జాతీయ…

లక్ష్మాపురంలో మినరల్ వాటర్ ఫ్లాంట్ కు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి భూమి పూజ.

కందనవోలు నంద్యాల నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం లక్ష్మాపురం గ్రామంలో ఆదివారం సాయంత్రం టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి మినరల్ వాటర్ ఫ్లాంట్ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా బైరెడ్డి…

క‌ర్నూలు అభివృద్ధి కోస‌మే క‌ష్ట‌ప‌డుతున్నా.. రాష్ట్ర మంత్రి టీజీ భ‌ర‌త్ ..మౌర్య ఇన్‌లో తెలుగుదేశం పార్టీ క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ క‌మిటీల‌ ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్రమం

కందనవోలు కర్నూలు క‌ర్నూలు అభివృద్ధి కోస‌మే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ట్లు రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ చెప్పారు. ఆదివారం న‌గ‌రంలోని మౌర్య ఇన్‌లో క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ క్ల‌స్ట‌ర్, కో క్ల‌స్ట‌ర్, యూనిట్,…

ఆదోని జిల్లాగా ప్రకటించాలి రాయలసీమ రవికుమార్ రాష్ట్ర అధ్యక్షులు,ఆర్వీపీఎస్

కందనవోలు కర్నూలు జిల్లాకు కావలసిన అన్ని అర్హతలు ఉన్న ఆదోనిని తక్షణమే ప్రభుత్వం జిల్లాగా ప్రకటించాలని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్,రాయలసీమ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మదాసికురువ సుంకన్న,రాయలసీమ యువ విద్యార్థి సమైక్య…

కల్లూరు అర్బన్‌లో భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి

కందనవోలు కర్నూలు కల్లూరు అర్బన్ పరిధిలోని పలు వార్డులలో కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శనివారం శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పాల్గొని పలు ప్రాంతాల్లో భూమి పూజ చేశారు.21వ…

You missed