Category: నంద్యాల

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ప్రజలకు ఆదర్శప్రాయులు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి

కందనవోలు నంద్యాల నంద్యాల పట్టణం సంజీవనగర్‌లోని సత్య సాయి కళ్యాణమండపంలో ఆదివారం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, డిఆర్ఓ…

పార్టీ కోసం అంకితభావంతో కలిసి పని చేస్తాము మాజీ డిసిసి అధ్యక్షులు కే బాబురావు

కందనవోలు కర్నూలు పార్టీ కోసం అంకితభావంతో కలిసి పని చేస్తామని మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కే బాబురావు తెలియజేశారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బాబురావు మాట్లాడుతూ భారతదేశంలో సంఘటనలు జరుగుతుంటాయని పార్టీ కార్యాలయంలో…

రాష్ట్రస్థాయి ఈత పోటీల్లో జిల్లా క్రీడాకారుల ప్రతిభ

కందనవోలు కర్నూలు విశాఖపట్నంలో ఈ నెల 22 , 23 తేదీల్లో జరిగిన ఏపీ పదవ సబ్ జూనియర్, జూనియర్ వింటర్ ఇంటర్ డిస్టిక్ ఆక్వాటిక్ ఛాంపియన్ షిప్- 2025 రాష్ట్రస్థాయి ఈత పోటీల్లో జిల్లా స్విమ్మర్స్ ప్రతిభ కనబరిచి ఒక…

ప్రేమ, సేవలే నిజమైన ఆధ్యాత్మికత  డిప్యూటీ కమిషనర్ సతీష్‌కుమార్ రెడ్డి సేవ, దయ, సమానత్వం బాబా బోధనలు  యువతలో సేవాభావం పెంపొందాలి మానవ విలువలు సమాజ శక్తి

కందనవోలు కర్నూలు ప్రేమ, సేవలే నిజమైన ఆధ్యాత్మికత అన్న శ్రీ సత్య సాయి బాబా సందేశాన్ని యువత ముందుకు తీసుకెళ్లాలని డిప్యూటీ కమిషనర్ సతీష్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం శ్రీ సత్య సాయి బాబా జయంతి సందర్భంగా నగరపాలకలో బాబా చిత్రపటానికి…

పాత్రికేయుల‌కు ఉచిత వైద్య‌శిబిరం డీఐపీఆర్, క‌ర్నూలు కిమ్స్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హ‌ణ‌

కందనవోలు క‌ర్నూలు, జాతీయ ప‌త్రికా దినోత్స‌వం సంద‌ర్భంగా స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ‌, క‌ర్నూలు కిమ్స్ ఆస్ప‌త్రి ఆధ్వ‌ర్యంలో క‌ర్నూలు జిల్లాలోని పాత్రికేయుల కోసం ఒక మెగా ఉచిత వైద్య‌శిబిరాన్ని ఆదివారం నిర్వ‌హించారు. జోహ‌రాపురం రోడ్డులోని కిమ్స్ ఆస్ప‌త్రి ప్రాంగ‌ణంలో నిర్వ‌హించిన…

భగవాన్ సత్యసాయి బాబా చేసిన సేవలు శాశ్వతం కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు

కందనవోలు కర్నూలు భగవాన్ సత్యసాయి బాబా ప్రాజెక్ట్ ల నిర్మాణం పరంగా, వైద్య కళాశాలలు, విద్యా సంస్థల ఏర్పాటు పరంగా చేసిన సేవలు శాశ్వతం అని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు..ఆదివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో భగవాన్ శ్రీ…

నేడు 48 గంటల ‘జల సమర దీక్ష గుండ్రేవుల’ సాధనకు సమర శంఖారావం  రైతులు, యువత, విద్యార్థులతో భారీ ర్యాలీ కర్నూలు ప్రగతి వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.శ్రీహర్ష

కందనవోలు కర్నూలు సీమ జల జీవనాడి గుండ్రేవుల జలాశయం సాధనకు సోమవారం నుండి 48 గంటల ‘జల సమర దీక్ష’ చేపట్టనున్నట్లు కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.శ్రీహర్ష ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 09:30 గంటలకు నగరంలోని…

నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి.

కందనవోలు కర్నూలు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో నేరనియంత్రణ , శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలలో రౌడీ షీటర్లకు , నేరచరిత్ర గలవారికి , చెడు నడత కలిగిన…

జిల్లావ్యాప్తంగా రౌడీ షీటర్లకు నేరచరిత్ర గలవారికి పోలీసు అధికారుల కౌన్సిలింగ్‌ నేరాలకు స్వస్తి పలకండి… లేదంటే కఠిన చర్యలు తప్పవు

కందనవోలు నంద్యాల నంద్యాల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరప్రవృత్తిని అరికట్టే చర్యలు తీసుకోవాలన్న జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ I ఆదేశాలమేరకు జిల్లా పోలీసు అధికారులు వారి వారి పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులకు నేడు…

సత్యసాయి బాబా చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలి..ఎంపీ బస్తిపాటి నాగరాజు

కందనవోలు కర్నూలు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చూపిన మార్గంలో ప్రతి ఒక్కరి నడవాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు సూచించారు..కర్నూలు కలెక్టరేట్ లో ని కాన్ఫరెన్స్ హాల్ నిర్వహించిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలలో ఆయన…

You missed