Category: నంద్యాల

ఈ నెల 17న ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ అర్జీలు “meekosam.ap.gov.in”లో నమోదు చేసుకోవచ్చు* సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1100 జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

కందనవోలు నంద్యాల ఈ నెల 17న (సోమవారం) నంద్యాల జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ…

నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు

కందనవోలు కర్నూలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి.కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో నేరనియంత్రణ , కర్నూల్ నాలుగవపట్నం పోలీస్ స్టేషన్ సిఐ విక్రమ సింహ పరిరక్షణలో భాగంగా జిల్లాలో అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలలో…

నేడు నగరపాలక ప్రజా ఫిర్యాదుల స్వీకరణ నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్

కందనవోలు కర్నూలు కర్నూలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమం సోమవారం ఉదయం 10:30 గంటలకు స్థానిక ఎస్బిఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో నిర్వహించనున్నట్లు కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ…

సుందరీకరణను పాడు చేస్తే కఠిన చర్యలు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్

కందనవోలు కర్నూలు నగరంలోని కూడళ్లపై, డివైడర్లపై, ప్రభుత్వ ఆస్తులపై పోస్టర్లు, బ్యానర్లు అతికించడం, గోడలపై రాతలు వ్రాయడం వంటి చర్యలు నగర సుందరీకరణను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనను విడుదల…

నల్లల మునిశేషిరెడ్డి మృతికి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి నివాళి

కందనవోలు నంద్యాల నంద్యాల జిల్లా పాణ్యం మండలం కౌలూరు గ్రామానికి చెందిన బైరెడ్డి వర్గం, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ తాలూకా అధ్యక్షులు, నల్లల మునిశేషి రెడ్డి( 96) ఆదివారం వయోభారంతో మృతి చెందారు. మునిశేషిరెడ్డి మరణవార్త తెలిసిన వెంటనే…

కార్తీకమాసం సందర్భంగా శ్రీశైలంలో నిర్వహించే సాంప్రదాయ కోటి దీపోత్సవం శుక్రవారం ఘనంగా, ఆధ్యాత్మికమయంగా జరిగింది

కందనవోలు శ్రీశైలం అర్ధరాత్రి వరకు భక్తుల సందోహంతో దేవస్థానం పరిసరాలు కిక్కిరిసిపోయాయి. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చకుల వేదఘోషల మధ్య నైవేద్యాలు నిర్వహించగా, ఆలయ ప్రాంగణం మొత్తం దీపాల వెలుగులతో చుక్కలు పడుతున్నట్లుగా కళకళలాడింది.జరిపించబడ్డాయి ఈ…

జోహరపురం గ్రామంలో మలేరియా అవగాహన కార్యక్రమం

కందనవోలు కర్నూలు జోహరపురం గ్రామంలో మలేరియా నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మలేరియా శాఖ అధికారి నూకల రాజు ఆధ్వర్యంలో, ఉరుగంటపల్లి ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ మౌనిక, ల్యాబ్ టెక్నీషియన్ మురళి, ఏఎన్ఎం అనురాధ, ఆరోగ్య కార్యదర్శి విద్యానంద…

గోస్పాడు ,రేవనూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ గ్రేవ్ మరియు పెండింగ్ కేసులు పరిశీలన రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా స్వయంగా వాహన తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ  శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేయాలని పలు సూచనలు

కందనవోలు నంద్యాల నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ నేడు గోస్పాడు, రేవనూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ముందుగా స్టేషన్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి చట్టపరిధిలో వారి సమస్యలను…

పెరుగుతున్న మధుమేహ బాధితులు అంతర్జాతీయ మధుమేహ దినోత్సవం – 2025 డా. సి. గోపీనాథ్ రెడ్డి హెచ్ఓడి & సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ & డయాబెటాలజిస్ట్ కిమ్స్ హాస్పిటల్, కర్నూలు

కందనవోలు కర్నూలు నవంబర్ 13 అంతర్జాతీయ మధుమేహ దినోత్సవం 1991లో అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ చేత ఆరంభించబడింది. ప్రతి సంవత్సరం నవంబర్ 14న, ఇన్సులిన్‌ను కనుగొన్న శాస్త్రవేత్త సర్ ఫ్రెడరిక్ బాంటింగ్ జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకుంటారు.…

చండీ హోమంలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే

కందనవోలు కర్నూలు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని వివర్స్ కాలనీ మైదానం లో 87వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి…14 రోజుల పాటు సాగే ఈ మహాయాగ మహోత్సవాలలో భాగంగా 13 వ రోజు నిర్వహించిన చండీ హోమాలలో ఎంఎల్ఏ బీ.వి…

You missed