Month: November 2025

ఎన్ఎస్ఈ, ​బిఎస్ఈ లో లిస్టింగ్‌ అయిన అడ్వెంట్ హోటల్స్ ఇంటర్నేషనల్* ​ఎఫ్ వై 32 నాటికి 3,100+ కీస్‌, ₹1,200 కోట్ల ఏబిటా ​ఈబిఐటిడిఏ లక్ష్యం

కందనవోలు ముంబై, నవంబర్ 13 లగ్జరీ మరియు అపర్-అప్స్కేల్ హోటళ్ల యజమానిగా ఉన్న అడ్వెంట్ హోటల్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. సంస్థ తన ఈక్విటీ షేర్లను నవంబర్ 13, 2025న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మరియు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్టింగ్ అయినట్లు…

చండీ హోమంలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే

కందనవోలు కర్నూలు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని వివర్స్ కాలనీ మైదానం లో 87వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి…14 రోజుల పాటు సాగే ఈ మహాయాగ మహోత్సవాలలో భాగంగా 13 వ రోజు నిర్వహించిన చండీ హోమాలలో ఎంఎల్ఏ బీ.వి…

జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొననున్న కే.శృతి  ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్  అబ్దుల్ నజీర్ అభినందనలు

కందనవోలు కర్నూలు, కర్నూలుకు చెందిన పదవ తరగతి విద్యార్థిని కే. శృతి గత నాలుగు సంవత్సరాలుగా డీ.ఎస్.ఏ స్విమ్మింగ్ పూల్‌లో క్రమం తప్పకుండా స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తూ ప్రతిభ కనబరుస్తున్నారు.ఈ నాలుగు సంవత్సరాల కాలంలో స్విమ్మింగ్ అసోసియేషన్ నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో…

తెలుగుజాతి గర్వపడేలా విద్యార్థులు ఎదగాలి అట్టహాసంగా రాయలసీమ యూనివర్సిటీ నాలుగవ కాన్వకేషన్ సైంటిస్ట్ ఎస్ఎస్సి రామ్ కుమార్ కు గౌరవ డాక్టరేట్ ప్రధానం 75 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్ ప్రధానం

కందనవోలు కర్నూలు ఎడ్యుకేషన్ తెలుగుజాతి గర్వపడేలా తమ భవిష్యత్తును విద్యార్థులు నిర్మించుకోవాలని రాష్ట్ర గవర్నర్,రాయలసీమ యూనివర్సిటీ ఛాన్స్లర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు బుధవారం ప్రొఫెసర్ వెంకట బసవరావు అధ్యక్షతన నిర్వహించిన రాయలసీమ యూనివర్సిటీ 4 వ కాన్వకేషన్ కు ఛాన్స్లర్ హోదాలో…

విజయానికి విద్య కీలకం విజయం అంటే కేవలం వ్యక్తిగత లక్ష్యాలను సాధించడం మాత్రమే కాదు, సమాజానికి ఉపయోగపడాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్

కందనవోలు కర్నూలు, నవంబర్ 12: విజయానికి విద్య కీలకమని, విజయం అంటే కేవలం వ్యక్తిగత లక్ష్యాలను సాధించడం మాత్రమే కాదు, సమాజానికి ఉపయోగపడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు..బుధవారం నగరం లోని ఏ.క్యాంప్ లో ఉన్న మాంటిస్సోరి…

ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి బోర్డు (ఏపీ ఎంఎస్ఎంఈ బోర్డు) డైరెక్టరుగా కర్నూలు నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు కౌశిక్ వాయుగండ్ల నియామకంపై కర్నూలు టిడిపి నాయకుడు కే. చంద్రశేఖర్ ఆనందం వ్యక్తం చేశారు.

కందనవోలు కర్నూలు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కృషి చేసిన, సమయాన్ని అంకితం చేసిన నాయకులను గుర్తించి బాధ్యతలు అప్పగించడం చాలా సంతోషకరమైన విషయం. కౌశిక్ వాయుగండ్ల వంటి కృషి, నిబద్ధత కలిగిన యువ నాయకుడిని రాష్ట్ర ప్రభుత్వంలోని…

గవర్నర్ కి తన కుమారుడిని పరిచయం చేసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు

కందనవోలు కర్నూలు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తన కుమారుడిని పరిచయం చేశాడు… నగరంలోని ఏ.క్యాంపులో గల మాంటిస్సోరి సీనియర్ సెకండరీ స్కూల్ లో నిర్వహించిన మాంటిస్సోరి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి గవర్నర్…

పురుషుల ఆరోగ్యానికి ఏఐఎన్‌యూ పెద్ద‌పీట‌ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సం పురుషుల ఆరోగ్యానికి ఏఐఎన్‌యూ పెద్ద‌పీట‌ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా కొత్త వెల్‌నెస్ ప్రోగ్రామ్ హైదరాబాద్‌లో పురుషుల్లో పెరుగుతున్న వంధ్యత్వం ముందస్తు పరీక్షలు, చికిత్సకు ప్రాధాన్యం ఇవ్వాలని వైద్యుల సూచన

కందనవోలు హైదరాబాద్, నవంబర్ 12, అంత‌ర్జాతీయ పురుషుల దినోత్స‌వం ప్ర‌తియేటా న‌వంబ‌ర్ 19న నిర్వ‌హిస్తారు. ఈ సంద‌ర్భంగా న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ & యూరాలజీ (ఏఐఎన్‌యూ), బంజారాహిల్స్ శాఖ‌లో పురుషుల ఆరోగ్యానికి పెద్ద‌పీట వేస్తూ..…

అట్టహాసంగా ప్రారంభమైన ఆర్యు నాలుగవ కాన్వకేషన్

కందనవోలు కర్నూలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ నజీర్ పట్టభద్రులకు డిగ్రీ సర్టిఫికెట్లు అందజేసి, విద్యార్థుల భవిష్యత్తు విజయవంతంగా ఉండాలని ఆకాంక్షించారు. విద్య కేవలం ఉపాధి సాధనమేకాకుండా, సమాజ సేవకు పునాదిగా ఉండాలని…

కర్నూలు జిల్లా పర్యటనలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఓర్వకల్లు విమానాశ్రయంలో పుష్పగుచ్ఛంతో స్వాగతం పాణ్యం ఎమ్మెల్యే  గౌరు చరిత రెడ్డి 

కందనవోలు కర్నూలు, ఏపీ గవర్నర్ ఏస్. అబ్దుల్ నజీర్ కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఈ రోజు ఓర్వకల్లు విమానాశ్రయానికి విచ్చేశారు. గవర్నర్ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పుష్పగుచ్ఛం అందించి ఆత్మీయంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు,…

You missed