Category: కర్నూలు

అనంతపురం జిల్లాలో ఎక్సైజ్ ఉన్నతాధికారుల పర్యటన నవోదయం 2.0 కింద నాటుసారా నిర్మూలనపై ప్రత్యేక దృష్టి

కందనవోలు కర్నూలు ఎక్సైజ్ కమిషనర్ చామకూరి శ్రీధర్ మరియు ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ (విజయవాడ) అనంతపురం జిల్లా పర్యటనకు విచ్చేసిన సందర్భంగా జిల్లా వాసులను ఉద్దేశించి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా…

జాతీయ రోడ్డు భద్రతా మసోత్సవాలు 2026 ఉప రవాణా కమిషనర్ ఎస్ శాంత కుమారి

కందనవోలు న్యూస్ కర్నూలు కర్నూలు శివారులోని రవాణా శాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించరు. ఈ సందర్భంగా రవాణా కమీషనర్ ఆదేశాల మేరకు 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు – 2026 జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహిస్తున్న…

కూటమి ధర్మాన్ని పాటించిన మంత్రి ఫరూక్.

కందనవోలు నంద్యాల… కూటమి ధర్మాన్ని పాటిస్తూ జనసేన పార్టీ వీర మహిళలకు శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త మండలి సభ్యురాలు గా అవకాశం కలిపించిన మంత్రి ఎన్.ఎం.డి.ఫరూక్… జనసేన పార్టీ నాయకురాలు దండు మనీషా ప్రమాణ స్వీకారం అనంతరం…

నంద్యాల లో దేవాలయాల అభివృద్ధికి కృషి కొనసాగిస్తాం: మంత్రి ఫరూక్ ఘనంగా శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవస్థాన కమిటీ ప్రమాణ స్వీకారం చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ అనిల్ కుమార్

కందనవోలు నంద్యాల… ఆదివారం నంద్యాల బస్టాండ్ సమీపంలో ఉన్న పురాతనమైన, ప్రముఖ గుడి శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవస్థాన నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర మైనారిటీ సంక్షేమ మరియు న్యాయశాఖ మంత్రి…

జనాలకోసం పుట్టిన పార్టీ జన సేన పార్టీ. సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి. జనసైనికులు అంటే పవన్ కళ్యాణ్ కు అమితమైన అభిమానం

కందనవోలు నంద్యాల కార్యకర్తల సంక్షేమం కోసం అధినేత నిరంతరం శ్రమిస్తారు. జనసేన కార్యకర్తలకు ఓర్పు,సహనం అవసరం. జనాలకోసం పుట్టిన పార్టీ జనసేన,సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో కి తీసుకొని పోవాల్సిన బాధ్యత జనసైనికులకు ఉందని జన సేన పార్టీ సమన్వయ కర్త కొణిదల…

అలీప్ ద్వారా వేలాది మంది మ‌హిళ‌ల‌కు ఉద్యోగ‌, ఉపాధి.. మంత్రి టీజీ భ‌రత్

కందనవోలు కర్నూలు అలీప్ సంస్థ ద్వారా వేలాది మంది మ‌హిళ‌ల‌కు ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు ద‌క్కుతాయ‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌రత్ అన్నారు. ఓర్వ‌క‌ల్లులో అలీప్ ( అసోసియేష‌న్ ఆఫ్ లేడీ ఎంట్రెప్య్రూన‌ర్స్ ఆఫ్…

దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోంది.. రాష్ట్ర మంత్రి టీజీ భ‌ర‌త్

కందనవోలు కర్నూలు దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తున్నట్లు రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ అన్నారు. లూయిస్ బ్రెయిలీ 217వ జయంతిని పురస్కరించుకుని క‌ర్నూల్లోని బి.క్యాంపులో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే గౌరు చ‌రితా…

విద్యుత్ చార్జీల భారం ప్ర‌జ‌ల‌పై ప‌డ‌నీయం ..గ‌త ప్ర‌భుత్వ త‌ప్పుడు విధానాల వ‌ల్ల కూట‌మి ప్ర‌భుత్వం ఇబ్బందులు ప‌డుతోంది ..ప్ర‌భుత్వం చేస్తున్న‌మంచి ప‌నులు ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలి ..తెలుగుదేశం పార్టీ న‌గ‌ర కమిటీ ఆత్మీయ స‌మావేశంలో రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్

కందనవోలు కర్నూలు విద్యుత్ చార్జీల భారం ప్ర‌జ‌ల‌పై ప‌డ‌నీయ‌మైన రాష్ట్ర పరిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ అన్నారు. క‌ర్నూలు న‌గ‌రంలోని త‌నీష్ పంక్ష‌న్ హాలులో తెలుగుదేశం పార్టీ న‌గ‌ర అధ్య‌క్షుడు కొర‌కంచి ర‌వి కుమార్ ఏర్పాటుచేసిన…

1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రద్దు కావాలి: ఎస్సీ హక్కులపై మత ఆధారిత వివక్షను ఖండించిన నేతలు

కందనవోలు కర్నూలు భారత రాజ్యాంగం సమానత్వం, మత స్వేచ్ఛను హామీ ఇస్తున్నప్పటికీ, 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా షెడ్యూల్డ్ కాస్టుల (SC) హక్కులను మత ఆధారంగా పరిమితం చేయడం తీవ్రమైన అన్యాయమని క్రైస్తవ మైనారిటీ హక్కుల పరిరక్షణ నేత ఎస్. జయకాంత్…

హోసన్నా ప్రార్థన మందిరంలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న మంత్రి ఎన్ఎండి ఫరూక్

కందనవోలు నంద్యాల… నంద్యాల పట్టణంలోని రాయల్ కాంపౌండ్ లో ఉన్న హోసన్నా ప్రార్థన మందిరం నందు పాస్టర్ అనిల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి…

You missed