హిందుత్వాన్ని దెబ్బతీయాలన్నదే వైసీపీ ధోరణిలా కనిపిస్తోంది.. రాష్ట్ర మంత్రి టీజీ భరత్
కందనవోలు కర్నూలు తిరుమల కల్తీ నెయ్యి విషయంలో వైసీపీ వ్యవహరించిన ధోరణి చూస్తుంటే హిందుత్వాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశం ఏమైన ఉందా అన్న సందేహం కలుగుతోందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని…
