Category: ఆంధ్ర ప్రదేశ్

ప్రజా ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్ద పీఠ వేస్తుంది…ఎంపీ బస్తిపాటి నాగరాజు

కందనవోలు కర్నూలు కూటమి ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీఠ వేస్తుందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు…ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ముగ్గురికి మంజూరైనా రూ.1,32,621 ఆర్ధిక సహాయాన్ని ఆయన తన స్వగృహంలో లబ్దిదారులకు అందజేశారు…ఈ సందర్బంగా సీఎంఆర్ఎఫ్ ద్వారా…

గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది…ఎంపీ బస్తిపాటి నాగరాజు

కందనవోలు కర్నూలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు..ఎంపీ తన సొంత గ్రామమైన కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలో ఎన్.ఆర్.ఈ.జీ.ఏ నిధులు రూ.47 లక్షలతో రామాలయం నుంచి జెమ్మిచెట్టు…

కర్నూలు ప్రగతి సమితి సీమ జల జీవనాడి గుండ్రేవుల

కందనవోలు కర్నూలు రాయలసీమ, ముఖ్యంగా కర్నూలు జిల్లాలో నదుల ప్రవాహం ఉన్నప్పటికీ తగిన తీరు నిల్వ వనరులు లేక జిల్లా నీటి సంక్షోభంలో కొనసాగుతోంది. ఇక్కడ ఉండే గుండ్రేవుల ప్రాజెక్ట్ ఈ ప్రాంతపు నీటి భద్రతకు శాశ్వత పరిష్కారం లభిగిస్తుంది.ప్రాజెక్ట్ నేపథ్యం…

ఊయలసేవ

కందనవోలు శ్రీశైలం సమయానికి మూలానక్షత్రం రావడంతో లోకకల్యాణం కోసం దేవస్థానం శ్రీస్వామిఅమ్మవార్లకు ఊయలసేవను నిర్వహించింది.ప్రతి శుక్రవారం రోజు మరియు పౌర్ణమి, మూలానక్షత్రం రోజులలో ఈ ఊయలసేవ జరిపించబడుతోంది.ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠించారు. తరువాత…

పరోక్షసేవగా బయలువీరభద్రస్వామివారి విశేషపూజ

కందనవోలు శ్రీశైలం ఉదయానికి అమావాస్య ఘడియలు రావడంతో శ్రీశైలక్షేత్ర పాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామి వారికి దేవస్థానం విశేషపూజలను నిర్వహిస్తున్నది. ఈ సాయంకాలం పూజాదికాలు నిర్వహించబడుతాయి.ప్రతీ మంగళవారం, అమావాస్యరోజులలో ఈ విశేషార్చనను జరిపించడం జరుగుతోంది.కాగా అమావాస్య రోజున భక్తులు కూడా పరోక్షసేవగా ఈ…

ఆలయప్రాంగణములోని వీరభద్రస్వామికి విశేష పూజలు

కందనవోలు శ్రీశైలం లోకకల్యాణం కోసం దేవస్థానం ఆలయ ప్రాంగణం లోని వీరభద్రస్వామివారికి (జ్వాలావీరభద్రస్వామివారికి) విశేషపూజలను నిర్వహిస్తోంది.ఆలయప్రాంగణంలో మల్లికార్జునస్వామివారి ఆలయానికి ఉత్తరభాగంలో మల్లికాగుండానికి ప్రక్కనే ఉన్న వీరభద్రస్వామి జ్వాలామకుటంతో పదిచేతులతో విశిష్టరూపంలో దర్శనమిస్తాడు. శిల్పశాస్త్ర పరిభాషలో ఈ స్వామికి అఘోరవీరభద్రమూర్తి అని పేరు…

శ్రీ సాక్షిగణపతిస్వామికి విశేష అభిషేకం

కందనవోలు శ్రీశైలం లోక కల్యాణం కోసం దేవస్థానం సాక్షిగణపతిస్వామి వారికి విశేష అభిషేకాన్ని నిర్వహించింది. కాగా ప్రతి బుధవారం, సంకటహరచవితిరోజులు మరియు పౌర్ణమిరోజులలో శ్రీసాక్షిగణపతి వారికి ఈ విశేషఅభిషేకం మరియు పూజాదికాలు దేవస్థానంసేవగా (సర్కారిసేవగా) నిర్వహించబడుతున్నాయి. ఈ ఉదయం సాక్షిగణపతిస్వామివారికి పంచామృతాలతోనూ,…

పండుగ వాతావరణం లో 2వ విడత అన్నదాత సుఖీభవ – పిఎం కిసాన్ కార్యక్రమం

కందనవోలు తిరుపతి జిల్లాకు చెందిన 1,54,908 రైతు కుటుంబాలకు రూ.7,000 చొప్పున రూ.104.15 కోట్ల నగదు జమ చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభవ – పిఎం కిసాన్ రెండు విడతలు కలిపి జిల్లాలో రూ.211 కోట్లు జమరైతులకు అవసరమైన…

27న వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం రెండవ ప్రాకారానికి శంకుస్థాపన

కందనవోలు గుంటూరు, వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం రెండవ ప్రాకారానికి ఈ నెల 27వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ మేరకు బుధవారం కార్యక్రమం ఏర్పాట్లను…

ఈ నెల 20, 21 తేదీలలో భారత రాష్ట్రపతి తిరుపతి జిల్లా పర్యటన రిహార్సల్ లో భాగంగా ముందస్తు భద్రత ఏర్పాట్లపై సమీక్షించిన కలెక్టర్, ఎస్పీ

కందనవోలు తిరుపతి, నవంబర్ 20, 21వ తేదీలలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుపతి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం రేణిగుంట ఎయిర్పోర్ట్ నుండి తిరుచానూరు, తిరుమల పద్మావతి అతిధి గృహం, రాంభగీచ్చా, శ్రీ వరాహ స్వామిని ఆలయం,శ్రీ వారి…

You missed