Category: నంద్యాల

ఘనంగా ఓబన్న జయంతి వేడుకలు స్వతంత్ర సమర యోధుడు వడ్డెర ఓబన్న అధికారులు, నాయకులు మధ్యలో ఓబన్న జయంతి వేడుకలు

కందనవోలు కొలిమిగుండ్ల స్వతంత్ర తొలి సమరయోధుడు వడ్డెర ఓబన్న జయంతి వేడుకలు మండలంలోని అంకిరెడ్డి పల్లె గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు హాజరయ్యారు. కార్యక్రమం లో ముందుగా…

కర్నూలు జిల్లా లో అత్యుత్తమ పోలీస్‌ స్టేషన్‌ పెద్దకడుబూరు పోలీస్‌స్టేషన్‌ రాష్ట్రంలోనే అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా ఎంపికైంది

కందనవోలు న్యూస్ కర్నూలు డీజీపీ నుండి సర్టిఫికెట్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ అవార్డు అందుకున్న ,:- డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్, డిఎస్పీ భార్గవి, సిఐ మంజునాథ్, ఎస్సై నిరంజన్ రెడ్డి కర్నూలు జిల్లా పెద్దకడుబూరు పోలీస్‌స్టేషన్‌…

అనంతపురం జిల్లాలో ఎక్సైజ్ ఉన్నతాధికారుల పర్యటన నవోదయం 2.0 కింద నాటుసారా నిర్మూలనపై ప్రత్యేక దృష్టి

కందనవోలు కర్నూలు ఎక్సైజ్ కమిషనర్ చామకూరి శ్రీధర్ మరియు ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ (విజయవాడ) అనంతపురం జిల్లా పర్యటనకు విచ్చేసిన సందర్భంగా జిల్లా వాసులను ఉద్దేశించి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా…

కూటమి ధర్మాన్ని పాటించిన మంత్రి ఫరూక్.

కందనవోలు నంద్యాల… కూటమి ధర్మాన్ని పాటిస్తూ జనసేన పార్టీ వీర మహిళలకు శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త మండలి సభ్యురాలు గా అవకాశం కలిపించిన మంత్రి ఎన్.ఎం.డి.ఫరూక్… జనసేన పార్టీ నాయకురాలు దండు మనీషా ప్రమాణ స్వీకారం అనంతరం…

నంద్యాల లో దేవాలయాల అభివృద్ధికి కృషి కొనసాగిస్తాం: మంత్రి ఫరూక్ ఘనంగా శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవస్థాన కమిటీ ప్రమాణ స్వీకారం చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ అనిల్ కుమార్

కందనవోలు నంద్యాల… ఆదివారం నంద్యాల బస్టాండ్ సమీపంలో ఉన్న పురాతనమైన, ప్రముఖ గుడి శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవస్థాన నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర మైనారిటీ సంక్షేమ మరియు న్యాయశాఖ మంత్రి…

జనాలకోసం పుట్టిన పార్టీ జన సేన పార్టీ. సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి. జనసైనికులు అంటే పవన్ కళ్యాణ్ కు అమితమైన అభిమానం

కందనవోలు నంద్యాల కార్యకర్తల సంక్షేమం కోసం అధినేత నిరంతరం శ్రమిస్తారు. జనసేన కార్యకర్తలకు ఓర్పు,సహనం అవసరం. జనాలకోసం పుట్టిన పార్టీ జనసేన,సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో కి తీసుకొని పోవాల్సిన బాధ్యత జనసైనికులకు ఉందని జన సేన పార్టీ సమన్వయ కర్త కొణిదల…

హోసన్నా ప్రార్థన మందిరంలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న మంత్రి ఎన్ఎండి ఫరూక్

కందనవోలు నంద్యాల… నంద్యాల పట్టణంలోని రాయల్ కాంపౌండ్ లో ఉన్న హోసన్నా ప్రార్థన మందిరం నందు పాస్టర్ అనిల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి…

స్పీకర్ అయ్యన్న పాత్రుడును కలసిన భవన నిర్మాణ కార్మిక సంఘం నేతలు -సమస్యలు పరిష్కరించాలని వినతి -ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని హామీ ఇచ్చిన స్పీకర్

కందనవోలు కర్నూలు, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నందు జిల్లా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్ర నాయకులు వెళ్లడం జరిగింది. అలాగే నర్సీపట్నం అసోసియేషన్ వాళ్ళతో కలిసి స్పీకర్ అయ్యన్నపాత్రుడు నుమ ర్యాదపూర్వకంగా కలిసి భవననిర్మాణ కార్మికుల బోర్డు పునర్…

జాతీయస్థాయి యోగా పోటీలకు జిల్లా క్రీడాకారులు

కందనవోలు కర్నూలు ఈనెల 27 నుంచి 30 వరకు జార్ఖండ్ లోని రాంచీలో జరగబోయే 50వ జాతీయస్థాయి సబ్ జూనియర్ అండ్ జూనియర్ పోటీలకు జిల్లా నుంచి 8 మంది క్రీడాకారులు ఎంపికైనట్లు రాష్ట్ర యోగ సంఘం చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి…

టి యస్ ఎఫ్ {టి ఎస్ ఎఫ్} ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వెంకటప్పకు ఘనసన్మానo

కందనవోలు కర్నూలు కర్నూలు గిరిజన భవనం నందు ఆంధ్రప్రదేశ్ ఎస్టి కమిషన్ సభ్యులు పి వెంకటప్పకు ఆదివారం నాడు టిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రాగిరి చంద్రప్ప అధ్యక్షతన ఘన సన్మానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాం…

You missed