జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొననున్న కే.శృతి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అభినందనలు
కందనవోలు కర్నూలు, కర్నూలుకు చెందిన పదవ తరగతి విద్యార్థిని కే. శృతి గత నాలుగు సంవత్సరాలుగా డీ.ఎస్.ఏ స్విమ్మింగ్ పూల్లో క్రమం తప్పకుండా స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తూ ప్రతిభ కనబరుస్తున్నారు.ఈ నాలుగు సంవత్సరాల కాలంలో స్విమ్మింగ్ అసోసియేషన్ నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో…
