Category: నంద్యాల

జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొననున్న కే.శృతి  ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్  అబ్దుల్ నజీర్ అభినందనలు

కందనవోలు కర్నూలు, కర్నూలుకు చెందిన పదవ తరగతి విద్యార్థిని కే. శృతి గత నాలుగు సంవత్సరాలుగా డీ.ఎస్.ఏ స్విమ్మింగ్ పూల్‌లో క్రమం తప్పకుండా స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తూ ప్రతిభ కనబరుస్తున్నారు.ఈ నాలుగు సంవత్సరాల కాలంలో స్విమ్మింగ్ అసోసియేషన్ నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో…

తెలుగుజాతి గర్వపడేలా విద్యార్థులు ఎదగాలి అట్టహాసంగా రాయలసీమ యూనివర్సిటీ నాలుగవ కాన్వకేషన్ సైంటిస్ట్ ఎస్ఎస్సి రామ్ కుమార్ కు గౌరవ డాక్టరేట్ ప్రధానం 75 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్ ప్రధానం

కందనవోలు కర్నూలు ఎడ్యుకేషన్ తెలుగుజాతి గర్వపడేలా తమ భవిష్యత్తును విద్యార్థులు నిర్మించుకోవాలని రాష్ట్ర గవర్నర్,రాయలసీమ యూనివర్సిటీ ఛాన్స్లర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు బుధవారం ప్రొఫెసర్ వెంకట బసవరావు అధ్యక్షతన నిర్వహించిన రాయలసీమ యూనివర్సిటీ 4 వ కాన్వకేషన్ కు ఛాన్స్లర్ హోదాలో…

గవర్నర్ కి తన కుమారుడిని పరిచయం చేసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు

కందనవోలు కర్నూలు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తన కుమారుడిని పరిచయం చేశాడు… నగరంలోని ఏ.క్యాంపులో గల మాంటిస్సోరి సీనియర్ సెకండరీ స్కూల్ లో నిర్వహించిన మాంటిస్సోరి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి గవర్నర్…

అట్టహాసంగా ప్రారంభమైన ఆర్యు నాలుగవ కాన్వకేషన్

కందనవోలు కర్నూలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ నజీర్ పట్టభద్రులకు డిగ్రీ సర్టిఫికెట్లు అందజేసి, విద్యార్థుల భవిష్యత్తు విజయవంతంగా ఉండాలని ఆకాంక్షించారు. విద్య కేవలం ఉపాధి సాధనమేకాకుండా, సమాజ సేవకు పునాదిగా ఉండాలని…

కర్నూలు జిల్లా పర్యటనలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఓర్వకల్లు విమానాశ్రయంలో పుష్పగుచ్ఛంతో స్వాగతం పాణ్యం ఎమ్మెల్యే  గౌరు చరిత రెడ్డి 

కందనవోలు కర్నూలు, ఏపీ గవర్నర్ ఏస్. అబ్దుల్ నజీర్ కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఈ రోజు ఓర్వకల్లు విమానాశ్రయానికి విచ్చేశారు. గవర్నర్ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పుష్పగుచ్ఛం అందించి ఆత్మీయంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు,…

పెద్దమర్రివీడులో బాప్టిస్ట్ సంఘం వీధి సువార్త కార్యక్రమం

కందనవోలు గోనెగండ్ల కర్నూలు పొలము బాప్టిస్ట్ సంఘముల సమాజము మరియు జయకర్ క్రైస్తవ సేవా ట్రస్టు గూడూరు పరిధి ఆధ్వర్యంలో, కర్నూలు జిల్లా క్రైస్తవ కార్యనిర్వాహక సంచాలకులు ఎస్. జయాకాంత్ ప్రోత్సాహంతో వీధి సువార్త కార్యక్రమం నిర్వహించబడింది. గ్రామంలోని వీధుల గుండా…

ఏసీబీ వలలో డోన్ డిప్యూటీ తహశీల్దార్

కందనవోలు డోన్ డోన్ పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయంపై ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఓ రైతు పొలం సమస్య పరిష్కారానికి డోన్ డిప్యూటీ తహశీల్దార్ సునీల్ రాజు రూ.35,000 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. రైతు ఫిర్యాదు మేరకు…

భారత స్వాతంత్య్ర సమరంలో మరియు విద్యా అభివృద్ధిలో అపూర్వ సేవలు అందించిన మహనీయుడు జిల్లా ఎస్పీ  సునీల్ సునీల్ షొరాణ్ 

కందనవోలు నంద్యాల నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయం నందు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జన్మదిన వేడుకలను జిల్లా ఎస్పీ సునీల్ సునీల్ షొరాణ్ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎస్పీ మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు…

ఢిల్లీలో భారీ పేలుడు సంఘటన జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన… జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్  జిల్లాలో ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు..

కందనవోలు కర్నూలు కర్నూలు , గుత్తి పెట్రోల్ దగ్గర ఆకస్మిక తనిఖీలు చేపట్టిన … జిల్లా ఎస్పీ. ఈ రోజు ఢిల్లీలో ఎర్రకోట దగ్గర భారీ పేలుడు నేపథ్యంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.జిల్లా…

తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు సముచితస్థానం*

రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులుతెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కళ్యాణదుర్గం లో శ్రీ భక్త కనకదాసు జయంతిరాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపిన *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ కె రామకృష్ణ**ఐటీ మరియు విద్యాశాఖ…

You missed