చండీ హోమంలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే
కందనవోలు కర్నూలు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని వివర్స్ కాలనీ మైదానం లో 87వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి…14 రోజుల పాటు సాగే ఈ మహాయాగ మహోత్సవాలలో భాగంగా 13 వ రోజు నిర్వహించిన చండీ హోమాలలో ఎంఎల్ఏ బీ.వి…
