బాబు సంక్షేమాలకు…రైతన్నలే వారసులు నంద్యాల జిల్లా టీడీపీ నాయకురాలు కత్తి శ్రావణి రెడ్డి
కందనవోలు నంద్యాల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, రైతన్నలే వారసులని నంద్యాల జిల్లా టిడిపి నాయకురాలు కత్తి శ్రావణి రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా టిడిపి నాయకురాలు కత్తి శ్రావణి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…
