Category: నంద్యాల

మంత్రి టీజీ. భరత్ ఆధ్వర్యంలో కర్నూలు ఎంతో అభివృద్ధి. ప్రభుదాస్

కందనవోలు న్యూస్. కర్నూలు కర్నూలు అభివృద్ధికి కృషి చేస్తున్న రాష్ట్ర మంత్రి టీజీ. భరత్ పై అసత్య ఆరోపనలు చేయడం సరికాదని విశ్రాంత ఎపీఎన్జోవో జిల్లా నాయకులు తెలిపారు. కర్నూలు లోని ఏ.బీ.సీ క్వాటర్స్ లో కొందరు దళారులు అక్రమించుకొని బాడుగలు…

మలాబార్ గోల్డ్ డైమండ్ షోరూంలో అర్టిస్ట్రీ షో

కందనవోలు న్యూస్. కర్నూలు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో ఆభరణాలు భారతీయ మహిళలకు నచ్చే విధంగా బంగారం రత్నాభరణాలు నూతన వెరైటీ డిజైన్లతో కర్నూలు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో అందుబాటులో ఉన్నాయని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్…

41వ వార్డు వీకర్ సెక్షన్ కాలనీ పాఠశాలల్లో తల్లితండ్రుల–ఉపాధ్యాయులకమ్మరి పార్వతమ్మ ఆత్మీయ సమావేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ

కందనవోలు కర్నూలు 41వ వార్డు వీకర్ సెక్షన్ కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో “బడి పిలుపు – వికసిత ఆంధ్రకు మలుపు” కార్యక్రమం భాగంగా తల్లితండ్రుల–ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు… నంద్యాల జిల్లా జనసేన పార్టీ నాయకులు దండు మురళీ కృష్ణ.

కందనవోలు నంద్యాల ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆత్మవిశ్వాసంతో దివ్యాంగులు అనేక రంగాల్లో రాణిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. విభిన్న ప్రతిభావంతులకు జనసేన మొదటి నుంచీ అండగా నిలుస్తోంది. కూటమి ప్రభుత్వ పాలనలో దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా…

కోవెలకుంట్ల మండల టిడిపి క్యాడర్ తో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భేటీ…

కందనవోలు న్యూస్ బనగానపల్లె.. బనగానపల్లె నియోజకవర్గం కోవెలకుంట్ల మండల కేంద్రంలోని ఆర్ & బి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా మంత్రి బీసీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ…

నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం

కందనవోలు న్యూస్ బనగానపల్లె .. బనగానపల్లె నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం.. నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి పాలకమండలి చైర్మన్ & సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు & భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ…

ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి కర్నూలు జిల్లా కురుబ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ కే. వెంకటరాముడు

కందనవోలు గూడూరు పెంచికలపాడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ డి. విష్ణువర్ధన్ రెడ్డి మరియు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మార్గదర్శకత్వంలో, కురుబ…

పత్తికొండలో ఏసీబీ అధికారుల దాడులు

కర్నూలు జిల్లా పత్తికొండలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దేవనకొండ మండలం నల్లచెల్లిమిల వీఆర్వో అశోక్ రైతు నుండి 40000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నరు. ఆర్మీ రిటైర్డ్ జవాన్ శివకుమార్ తన తల్లి పేరునా…

దక్షిణ శిరిడి దేవస్థానంలో వైభవంగా మహా బిక్ష

కందనవోలు కర్నూలు దక్షిణ శిరిడి సాయిబాబా దేవస్థానం నందు సాయి ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో మాల ధరించిన సకల దేవతా దీక్ష పరులందరికీ కార్తీక మాసంలో బిక్ష ఏర్పాటు చేసి నేడు సాయిబాబా దేవస్థానం నందు మహా బిక్ష కార్యక్రమం…

బాబు సంక్షేమాలకు…రైతన్నలే వారసులు నంద్యాల జిల్లా టీడీపీ నాయకురాలు కత్తి శ్రావణి రెడ్డి

కందనవోలు నంద్యాల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, రైతన్నలే వారసులని నంద్యాల జిల్లా టిడిపి నాయకురాలు కత్తి శ్రావణి రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా టిడిపి నాయకురాలు కత్తి శ్రావణి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…

You missed