కర్నూలు అభివృద్ధి కోసమే కష్టపడుతున్నా.. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ..మౌర్య ఇన్లో తెలుగుదేశం పార్టీ కర్నూలు నియోజకవర్గ కమిటీల ప్రమాణస్వీకార కార్యక్రమం
కందనవోలు కర్నూలు కర్నూలు అభివృద్ధి కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. ఆదివారం నగరంలోని మౌర్య ఇన్లో కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ క్లస్టర్, కో క్లస్టర్, యూనిట్,…
ముఖ్య మంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు
కందనవోలు గుంటూరు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 16వ తేదీన మంగళగిరిలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, డిప్యూటీ ఇన్స్పెక్టర్ బి. సత్య యేసు బాబు, పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ లతో కలిసి…
కిమ్స్ ఐకాన్లో విజయవంతంగా గ్రహణం మొర్రి శస్త్రచికిత్సలు వీటితోపాటు ముఖంలో అవకరాలకూ శస్త్రచికిత్సలు ఇంగా ఫౌండేషన్, దోషి స్మైల్స్ సంస్థల సహకారం మాక్సిలోఫేషియల్ సర్జన్ డాక్టర్ వైఎస్ఎన్ రెడ్డి వెల్లడి
కందనవోలు విశాఖపట్నం, పుట్టుకతోనే పిల్లలకు వచ్చే గ్రహణం మొర్రి సమస్యను చిన్నతనంలోనే శస్త్రచికిత్సతో నయం చేయించాలి. లేకపోతే అది జీవితాంతం వారిని వేధిస్తూనే ఉంటుంది. గ్రహణం మొర్రికి ముందుగానే శస్త్రచికిత్స చేస్తే.. వాళ్లు అందరిలాగే తినడం, మాట్లాడడం సాధ్యమవుతుంది. లేకపోతే సమాజంలో…
ఆదోని జిల్లాగా ప్రకటించాలి రాయలసీమ రవికుమార్ రాష్ట్ర అధ్యక్షులు,ఆర్వీపీఎస్
కందనవోలు కర్నూలు జిల్లాకు కావలసిన అన్ని అర్హతలు ఉన్న ఆదోనిని తక్షణమే ప్రభుత్వం జిల్లాగా ప్రకటించాలని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్,రాయలసీమ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మదాసికురువ సుంకన్న,రాయలసీమ యువ విద్యార్థి సమైక్య…
మాదసి కురువ, మాదారి కురువ ల సమస్యల పై కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ ను కలిసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు
కందనవోలు కర్నూలు మదాసి కురువ, మాదరి కురువ కులాలకు ఎస్సీ హోదా కల్పించి, తగిన కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయడంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి వీరేంద్ర కుమార్ ను ఎంపీ బస్తిపాటి…
కల్లూరు అర్బన్లో భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి
కందనవోలు కర్నూలు కల్లూరు అర్బన్ పరిధిలోని పలు వార్డులలో కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శనివారం శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పాల్గొని పలు ప్రాంతాల్లో భూమి పూజ చేశారు.21వ…
మంత్రి టీజీ. భరత్ ఆధ్వర్యంలో కర్నూలు ఎంతో అభివృద్ధి. ప్రభుదాస్
కందనవోలు న్యూస్. కర్నూలు కర్నూలు అభివృద్ధికి కృషి చేస్తున్న రాష్ట్ర మంత్రి టీజీ. భరత్ పై అసత్య ఆరోపనలు చేయడం సరికాదని విశ్రాంత ఎపీఎన్జోవో జిల్లా నాయకులు తెలిపారు. కర్నూలు లోని ఏ.బీ.సీ క్వాటర్స్ లో కొందరు దళారులు అక్రమించుకొని బాడుగలు…
మలాబార్ గోల్డ్ డైమండ్ షోరూంలో అర్టిస్ట్రీ షో
కందనవోలు న్యూస్. కర్నూలు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో ఆభరణాలు భారతీయ మహిళలకు నచ్చే విధంగా బంగారం రత్నాభరణాలు నూతన వెరైటీ డిజైన్లతో కర్నూలు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో అందుబాటులో ఉన్నాయని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్…
41వ వార్డు వీకర్ సెక్షన్ కాలనీ పాఠశాలల్లో తల్లితండ్రుల–ఉపాధ్యాయులకమ్మరి పార్వతమ్మ ఆత్మీయ సమావేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ
కందనవోలు కర్నూలు 41వ వార్డు వీకర్ సెక్షన్ కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో “బడి పిలుపు – వికసిత ఆంధ్రకు మలుపు” కార్యక్రమం భాగంగా తల్లితండ్రుల–ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు… నంద్యాల జిల్లా జనసేన పార్టీ నాయకులు దండు మురళీ కృష్ణ.
కందనవోలు నంద్యాల ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆత్మవిశ్వాసంతో దివ్యాంగులు అనేక రంగాల్లో రాణిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. విభిన్న ప్రతిభావంతులకు జనసేన మొదటి నుంచీ అండగా నిలుస్తోంది. కూటమి ప్రభుత్వ పాలనలో దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా…
