టి యస్ ఎఫ్ {టి ఎస్ ఎఫ్} ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వెంకటప్పకు ఘనసన్మానo
కందనవోలు కర్నూలు కర్నూలు గిరిజన భవనం నందు ఆంధ్రప్రదేశ్ ఎస్టి కమిషన్ సభ్యులు పి వెంకటప్పకు ఆదివారం నాడు టిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రాగిరి చంద్రప్ప అధ్యక్షతన ఘన సన్మానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాం…
పోలియో రహిత సమాజమే లక్ష్యం: కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ముత్యాల మౌనిక
కందనవోలు న్యూస్ బనగానపల్లె.. బనగానపల్లె మండలం ఇల్లూరు కొత్తపేట గ్రామంలో ఆదివారం మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ముత్యాల మౌనిక పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మౌనిక మాట్లాడుతూ, పోలియో రహిత…
శ్రీ పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించిన హెచ్.హెచ్. శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ
కందనవోలు తిరువనంతపురం తిరువనంతపురంలోని ప్రసిద్ధ శ్రీ పద్మనాభ స్వామి ఆలయ ఆహ్వానంతో హెచ్.హెచ్. శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ పవిత్ర నగరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ముర జపం మరియు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ–సమర్పణ కార్యక్రమాలలో స్వామీజీ…
బాల్య వివాహాల నివారణపై అవగాహన కార్యక్రమం
కందనవోలు కర్నూలు శిశు సంక్షేమశాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. విజయ ఆదేశాల మేరకు, డి.ఎన్.టి బాలుర వసతి గృహం, చింతలముని నగర్, కర్నూలు లో నివసిస్తున్న విద్యార్థులకు బాల్య వివాహాల నివారణపై అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో బాల్య…
నంద్యాలలో మెగా జాబ్ మేళా 15 కంపెనీలలో నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు
కందనవోలు నంద్యాల… నంద్యాల యువతకు మరో సువర్ణావకాశం .. ఎంఈపిఎంఎ _ఎన్ఐపి ఎన్ ఎ వారి ఆధ్వర్యంలో, _శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల (ఆటానమస్), ఎస్ బి ఐ కాలని నంద్యాల_* లో 15 ప్రముఖ కంపెనీలతో మెగా జాబ్ మేళా…
కూనీ ఆపరేషన్ల వైఫల్యం ముల్లాన్పేటలో కుక్క దాడి మూడేళ్ల చిన్నారికి గాయాలు
కందనవోలు నంద్యాల. నంద్యాల పట్టణంలో కూనీ ఆపరేషన్లు నత్తనడకన సాగుతుండటంతో వీధి కుక్కల బెడద తీవ్రంగా మారుతోంది. ఈ నిర్లక్ష్యానికి నిదర్శనంగా ముల్లాన్పేట ప్రాంతంలో పిచ్చికుక్క దాడి ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారిపై అకస్మాత్తుగా దాడి చేసిన కుక్క…
హైదరాబాద్లో కేసులున్నా.. ఇక్కడ ఎమ్మెల్యేనే! భార్య, భర్త, కూతురు అంతా ఎమ్మెల్యేలే.. నియోజకవర్గం వాళ్లకు రాసి ఇచ్చేశారా? బోయలు, ఇతర బీసీలకు అవకాశం ఎందుకివ్వరు? ఆరు గ్యారంటీలు అక్కర్లేదు.. రాజ్యాధికారం ఇవ్వండి ఓబీసీ మహాసభల్లో ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త పూర్ణచంద్రరావు
కందనవోలు కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఒక ప్రధాన నియోజకవర్గంలో భార్య, భర్త, కూతురు అందరూ ఒకరి తర్వాత ఒకరు ఎమ్మెల్యేలే అవుతున్నారని, కూతురు హైదరాబాద్లో కేసుల్లో ఇరుక్కున్నా కూడా ఇక్కడ మాత్రం ఎమ్మెల్యేగా గెలుస్తున్నారని.. ఇదేం వ్యవహారమని ఏఐబీఎస్పీ జాతీయ…
ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వడ్డెరుల డిమాండ్లను తీసుకెళ్తా. వడ్డెరులంటే సీఎం చంద్రబాబు కు ఎంతో అభిమానం. వడ్డెరులను ఎస్ టీ జాబితాలో చేర్చే బాధ్యత మంత్రి బి సి జనార్దన్ రెడ్డి తీసుకోవాలి. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి.
కందనవోలు నంద్యాల వడ్డెర కులస్థులు అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎంతో అభిమానమని, వడ్డెర కులస్థుల న్యాయమైన డిమాండ్లను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి…
లక్ష్మాపురంలో మినరల్ వాటర్ ఫ్లాంట్ కు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి భూమి పూజ.
కందనవోలు నంద్యాల నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం లక్ష్మాపురం గ్రామంలో ఆదివారం సాయంత్రం టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి మినరల్ వాటర్ ఫ్లాంట్ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా బైరెడ్డి…
ఈత క్రీడాకారులను అభినందించిన ఎంపీ
కందనవోలు కర్నూలు న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 69వ నేషనల్ స్కూల్ గేమ్స్ లో పాల్గొంటున్న కర్నూలు ఈత క్రీడాకారులను కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అభినందించారు. అండర్ 19 విభాగంలో పాల్గొంటున్న పి. హేమలత అండర్…
