జనాలకోసం పుట్టిన పార్టీ జన సేన పార్టీ. సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి. జనసైనికులు అంటే పవన్ కళ్యాణ్ కు అమితమైన అభిమానం
కందనవోలు నంద్యాల కార్యకర్తల సంక్షేమం కోసం అధినేత నిరంతరం శ్రమిస్తారు. జనసేన కార్యకర్తలకు ఓర్పు,సహనం అవసరం. జనాలకోసం పుట్టిన పార్టీ జనసేన,సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో కి తీసుకొని పోవాల్సిన బాధ్యత జనసైనికులకు ఉందని జన సేన పార్టీ సమన్వయ కర్త కొణిదల…
అలీప్ ద్వారా వేలాది మంది మహిళలకు ఉద్యోగ, ఉపాధి.. మంత్రి టీజీ భరత్
కందనవోలు కర్నూలు అలీప్ సంస్థ ద్వారా వేలాది మంది మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఓర్వకల్లులో అలీప్ ( అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంట్రెప్య్రూనర్స్ ఆఫ్…
దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోంది.. రాష్ట్ర మంత్రి టీజీ భరత్
కందనవోలు కర్నూలు దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. లూయిస్ బ్రెయిలీ 217వ జయంతిని పురస్కరించుకుని కర్నూల్లోని బి.క్యాంపులో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌరు చరితా…
విద్యుత్ చార్జీల భారం ప్రజలపై పడనీయం ..గత ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది ..ప్రభుత్వం చేస్తున్నమంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్లాలి ..తెలుగుదేశం పార్టీ నగర కమిటీ ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
కందనవోలు కర్నూలు విద్యుత్ చార్జీల భారం ప్రజలపై పడనీయమైన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని తనీష్ పంక్షన్ హాలులో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు కొరకంచి రవి కుమార్ ఏర్పాటుచేసిన…
1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రద్దు కావాలి: ఎస్సీ హక్కులపై మత ఆధారిత వివక్షను ఖండించిన నేతలు
కందనవోలు కర్నూలు భారత రాజ్యాంగం సమానత్వం, మత స్వేచ్ఛను హామీ ఇస్తున్నప్పటికీ, 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా షెడ్యూల్డ్ కాస్టుల (SC) హక్కులను మత ఆధారంగా పరిమితం చేయడం తీవ్రమైన అన్యాయమని క్రైస్తవ మైనారిటీ హక్కుల పరిరక్షణ నేత ఎస్. జయకాంత్…
హోసన్నా ప్రార్థన మందిరంలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న మంత్రి ఎన్ఎండి ఫరూక్
కందనవోలు నంద్యాల… నంద్యాల పట్టణంలోని రాయల్ కాంపౌండ్ లో ఉన్న హోసన్నా ప్రార్థన మందిరం నందు పాస్టర్ అనిల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి…
కురువలు అన్ని రంగాల్లో రాణించాలి.. ఎంపీ బస్తిపాటి నాగరాజు
కందనవోలు కర్నూలు: కురువలు అన్ని రంగాలలో రాణించాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు…నగరంలోని పెద్దపాడు రోడ్డు లో గల శ్రీ భీరలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కురువ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 2026 క్యాలెండర్ ఆవిష్కరణ మరియు నూతనంగా ప్రభుత్వ…
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహావిష్కరణ అనంతరం ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు* *జైభారత్, జై తెలుగు తల్లి అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి* *నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి*
కందనవోలు అమరావతి: ప్రతీ రోజూ ఓ మొక్క నాటి పర్యావరణాన్ని కాపాడేందుకు శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రయత్నిస్తున్నారు ⦁ ప్రజా రాజధాని అమరావతిలో అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి ఉత్సవాలను నిర్వహించుకోవటం సంతోషంగా ఉంది ⦁ ప్రపంచం అంతా గుర్తించేలా…
స్పీకర్ అయ్యన్న పాత్రుడును కలసిన భవన నిర్మాణ కార్మిక సంఘం నేతలు -సమస్యలు పరిష్కరించాలని వినతి -ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని హామీ ఇచ్చిన స్పీకర్
కందనవోలు కర్నూలు, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నందు జిల్లా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్ర నాయకులు వెళ్లడం జరిగింది. అలాగే నర్సీపట్నం అసోసియేషన్ వాళ్ళతో కలిసి స్పీకర్ అయ్యన్నపాత్రుడు నుమ ర్యాదపూర్వకంగా కలిసి భవననిర్మాణ కార్మికుల బోర్డు పునర్…
జాతీయస్థాయి యోగా పోటీలకు జిల్లా క్రీడాకారులు
కందనవోలు కర్నూలు ఈనెల 27 నుంచి 30 వరకు జార్ఖండ్ లోని రాంచీలో జరగబోయే 50వ జాతీయస్థాయి సబ్ జూనియర్ అండ్ జూనియర్ పోటీలకు జిల్లా నుంచి 8 మంది క్రీడాకారులు ఎంపికైనట్లు రాష్ట్ర యోగ సంఘం చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి…
