శ్రీ సాక్షిగణపతిస్వామికి విశేష అభిషేకం

కందనవోలు శ్రీశైలం లోక కల్యాణం కోసం దేవస్థానం సాక్షిగణపతిస్వామి వారికి విశేష అభిషేకాన్ని నిర్వహించింది. కాగా ప్రతి బుధవారం, సంకటహరచవితిరోజులు మరియు పౌర్ణమిరోజులలో శ్రీసాక్షిగణపతి వారికి ఈ విశేషఅభిషేకం మరియు పూజాదికాలు దేవస్థానంసేవగా (సర్కారిసేవగా) నిర్వహించబడుతున్నాయి. ఈ ఉదయం సాక్షిగణపతిస్వామివారికి పంచామృతాలతోనూ,…

ధర్మకర్తల మండలి సమావేశం

కందనవోలు శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతూగంటు రమేష్‌నాయుడు అధ్యక్షన ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించబడింది.దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యులైన శ్రీస్వామివార్ల ప్రధానార్చకులు, ప్రత్యేక ఆహ్వానితులు ఈ సమావేశంలో…

రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు  పెండ్లిమర్రి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించిన కర్నూలు రేంజ్ డి.ఐ.జి  డా.కోయ ప్రవీణ్  వై.ఎస్.ఆర్ కడప జిల్లా ఎస్.పి  షెల్కే నచికేత్ విశ్వనాథ్ 

కందనవోలు వై.ఎస్.ఆర్ కడప జిల్లా బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెండ్లిమర్రి పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. కర్నూలు రేంజ్ డి.ఐ.జి డా.కోయ ప్రవీణ్ వై.ఎస్.ఆర్ కడప జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ స్వయంగా…

రాష్ట్ర ముఖ్యమంత్రి గ స్వాగతం పలికిన కర్నూలు రేంజ్ డి.ఐ.జి డా. కోయ ప్రవీణ్

కందనవోలు వై.ఎస్.ఆర్ కడప జిల్లా అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ రెండో విడత నిధుల విడుదల కు వై ఎస్ ఆర్ కడప జిల్లా కమలాపురం నియోజక వర్గం పెండ్లిమర్రి మండలం లో ఏర్పాటు చేసిన కార్య క్రమము లో రైతులతో…

రాష్ట్ర ముఖ్యమంత్రి  స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ  షెల్కే నచికేత్ విశ్వనాథ్

కందనవోలు వై.ఎస్.ఆర్ కడప జిల్లా అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ రెండో విడత నిధుల విడుదల కు వై ఎస్ ఆర్ కడప జిల్లా కమలాపురం నియోజక వర్గం పెండ్లిమర్రి మండలం లో ఏర్పాటు చేసిన కార్య క్రమము లో రైతులతో…

అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు విడుదల చేసిన పాణ్యo ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి 

కందనవోలు ఓర్వకల్లు ఓర్వకల్లు మండల కేంద్రం ఎంపిడిఓ కార్యాలయం ఆవరణలో నేడు అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ రెండో విడత నిధులు పాణ్యo ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని రైతుల ఖాతాల్లోకి రెండో విడత నిధులు…

నిరుపేదల ఆశాకిరణం ఇందిరా గాంధీ

కందనవోలు కర్నూలు నిరుపేదల ఆశా కిరణం, భరతమాత ముద్దుబిడ్డ, వీరవనిత ఇందిరాగాంధీ సిటి కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష ఆమె సేవలను కొనియాడారు. ఇందిరా గాంధీ దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిందని భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్‌లాల్…

పండుగ వాతావరణం లో 2వ విడత అన్నదాత సుఖీభవ – పిఎం కిసాన్ కార్యక్రమం

కందనవోలు తిరుపతి జిల్లాకు చెందిన 1,54,908 రైతు కుటుంబాలకు రూ.7,000 చొప్పున రూ.104.15 కోట్ల నగదు జమ చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభవ – పిఎం కిసాన్ రెండు విడతలు కలిపి జిల్లాలో రూ.211 కోట్లు జమరైతులకు అవసరమైన…

27న వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం రెండవ ప్రాకారానికి శంకుస్థాపన

కందనవోలు గుంటూరు, వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం రెండవ ప్రాకారానికి ఈ నెల 27వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ మేరకు బుధవారం కార్యక్రమం ఏర్పాట్లను…

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద రెండవ విడత నిధులు విడుదల జిల్లాలో 2,75,642 మంది రైతులకు రూ.188.98 కోట్లు రైతుల అకౌంట్లకు జమ జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్

కందనవోలు అనంతపురం కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రి మండలం నుంచి అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద 2025- 26వ సంవత్సరానికి సంబంధించి రెండవ విడత నిధులు విడుదల చేసే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…

You missed