ఈ నెల 20, 21 తేదీలలో భారత రాష్ట్రపతి తిరుపతి జిల్లా పర్యటన రిహార్సల్ లో భాగంగా ముందస్తు భద్రత ఏర్పాట్లపై సమీక్షించిన కలెక్టర్, ఎస్పీ
కందనవోలు తిరుపతి, నవంబర్ 20, 21వ తేదీలలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుపతి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం రేణిగుంట ఎయిర్పోర్ట్ నుండి తిరుచానూరు, తిరుమల పద్మావతి అతిధి గృహం, రాంభగీచ్చా, శ్రీ వరాహ స్వామిని ఆలయం,శ్రీ వారి…
ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో శ్రీ సత్య సాయిబాబా శతజయంత్యుత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం
కందనవోలు సత్యసాయి జిల్లా సేవే భారతీయ నాగరికత మూలం- ప్రధాని సేవో పరమో ధర్మః’- ఎన్నో మార్పులు, సవాళ్ల నడుమ మన నాగరికతకు అంతర్గత బలాన్నిస్తూ.. శతాబ్దాల తరబడి భారత్ను సుస్థిరంగా నిలిపిన నీతి ఇదే ప్రధానిసేవనే మానవ జీవన కేంద్రంగా…
అన్నదాత సుఖీభవ కింద రైతు ఖాతాల్లో రూ.70 కోట్లు జమ
కందనవోలు గుంటూరు అన్నదాత సుఖీభవ – పి.ఎం. కిసాన్ రెండవ విడత రైతుల ఖాతాల్లో ప్రభుత్వం బుధవారం నిధులు జమ చేసింది. జిల్లా స్థాయి కార్యక్రమం లామ్ లో ఫామ్ ఆడిటోరియంలో జరిగింది. కోయంబత్తూర్ నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…
క్రీడా రంగంలో తొలి అడుగుతో ఆకట్టుకున్న చిన్నారి షేక్ సాయిదా
కందనవోలు కర్నూలు కాకినాడలో 15 మరియు 16 తేదీల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి టైక్వాండో పోటీలలో స్థానికంగా నివసిస్తున్న చిన్నారి షేక్ సాయిదా ప్రతిభ కనబరిచి కాంస్య పథకం సాధించింది. వైట్ కలర్ హెల్మెట్ ధరించి క్రీడా మైదానం లోకి ప్రవేశించిన…
ఈ నెల 17న ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ అర్జీలు “meekosam.ap.gov.in”లో నమోదు చేసుకోవచ్చు* సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1100 జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
కందనవోలు నంద్యాల ఈ నెల 17న (సోమవారం) నంద్యాల జిల్లా కలెక్టరేట్తో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ…
నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు
కందనవోలు కర్నూలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి.కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో నేరనియంత్రణ , కర్నూల్ నాలుగవపట్నం పోలీస్ స్టేషన్ సిఐ విక్రమ సింహ పరిరక్షణలో భాగంగా జిల్లాలో అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలలో…
నేడు నగరపాలక ప్రజా ఫిర్యాదుల స్వీకరణ నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
కందనవోలు కర్నూలు కర్నూలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమం సోమవారం ఉదయం 10:30 గంటలకు స్థానిక ఎస్బిఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో నిర్వహించనున్నట్లు కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ…
సుందరీకరణను పాడు చేస్తే కఠిన చర్యలు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
కందనవోలు కర్నూలు నగరంలోని కూడళ్లపై, డివైడర్లపై, ప్రభుత్వ ఆస్తులపై పోస్టర్లు, బ్యానర్లు అతికించడం, గోడలపై రాతలు వ్రాయడం వంటి చర్యలు నగర సుందరీకరణను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనను విడుదల…
నల్లల మునిశేషిరెడ్డి మృతికి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి నివాళి
కందనవోలు నంద్యాల నంద్యాల జిల్లా పాణ్యం మండలం కౌలూరు గ్రామానికి చెందిన బైరెడ్డి వర్గం, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ తాలూకా అధ్యక్షులు, నల్లల మునిశేషి రెడ్డి( 96) ఆదివారం వయోభారంతో మృతి చెందారు. మునిశేషిరెడ్డి మరణవార్త తెలిసిన వెంటనే…
కార్తీకమాసం సందర్భంగా శ్రీశైలంలో నిర్వహించే సాంప్రదాయ కోటి దీపోత్సవం శుక్రవారం ఘనంగా, ఆధ్యాత్మికమయంగా జరిగింది
కందనవోలు శ్రీశైలం అర్ధరాత్రి వరకు భక్తుల సందోహంతో దేవస్థానం పరిసరాలు కిక్కిరిసిపోయాయి. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చకుల వేదఘోషల మధ్య నైవేద్యాలు నిర్వహించగా, ఆలయ ప్రాంగణం మొత్తం దీపాల వెలుగులతో చుక్కలు పడుతున్నట్లుగా కళకళలాడింది.జరిపించబడ్డాయి ఈ…
