తిరుమల లడ్డు కల్తీ వ్యవహారానికి నిరసనగా ప్రత్యేక శుద్ధి, పూజా కార్యక్రమం
కందనవోలు కర్నూలు వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు తయారీలో జరిగిన కల్తీ వ్యవహారంపై సిట్ నివేదిక ద్వారా వైకాపా నాయకులు చేసిన భారీ కుంభకోణం బట్టబయలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కల్తీ నెయ్యి వ్యవహారానికి నిరసనగా కల్లూరు అర్బన్…
జాతీయ రోడ్డు భద్రతా 37వ మసోత్సవాలు – 2026 “గుడ్ సమారిటన్” – “రాహ్ –వీర్” పతకము పై అవగాహన,:- ఆర్టీవో భరత్ చవాన్
కందనవోలు కర్నూలు కర్నూలు శివారులోని జగన్నాధ గట్టు పైన ఉన్న ట్రిబుల్ ఐ టి, టిడిఎం ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ రోడ్డు భద్రత 37వ మసోత్సవాలు నిర్వహించారు. రవాణా శాఖ అధికారి ఎస్ శాంతకుమారి ఆదేశాల మేరకు ఆర్టీవో ఎల్ భరత్…
గూడూరు మండలం పెంచికలపాడులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం
కందనవోలు కర్నూలు టిడిపి జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోడుమూరు నియోజకవర్గ టిడిపి సీనియర్ నాయకులు, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ డి. విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆదేశాల…
కర్నూలు జిల్లా పోలీసు శాఖలో పరిపాలనా మార్పులు .చిప్పగిరి పీఎస్కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు, ఇద్దరు ఎస్సైలు వీఆర్కు బదిలీ
కందనవోలు కర్నూలు కర్నూలు జిల్లా పోలీసు శాఖలో పరిపాలనా కారణాలతో పలు బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. చిప్పగిరి పోలీస్ స్టేషన్కు చెందిన ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు, అలాగే ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు వీఆర్ (వాహన రిజర్వ్,డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్) కర్నూలుకు…
బ్యాంకు ఉద్యోగుల చిరకాల కోరిక ఐదు రోజుల పని దినాలు…5 డే బ్యాంకింగ్
కందనవోలు నంద్యాల నంద్యాలలోని స్థానిక ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ నందు సమ్మె నిర్వహించిన బ్యాంకు ఉద్యోగులు ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ నుంచి గాంధీ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు… ఇప్పటిది కాదు పదేళ్ల నుంచి ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ వారికి…
శ్రీశైలం దేవస్థానం ఆవరణంలో కురువ కులస్తులపై దాడి న్యాయం కోరుతున్న బాధిత కుటుంబాలు
కందనవోలు శ్రీశైలం నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం ఆవరణంలో నివసిస్తూ జీవనం కొనసాగిస్తున్న కురువ కులానికి చెందిన సుమారు 20 నుంచి 25 కుటుంబాలపై ఇతర కులస్తులు దాడి చేశారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని అనివార్య కారణాల నేపథ్యంలో చోటుచేసుకున్న…
రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించాలి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కందనవోలు కర్నూలు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించాలని, అదే విధంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి రిజిస్ట్రేషన్ అధికారులను ఆదేశించారు..మంగళవారం స్థానిక అబ్బాస్ నగర్ లోని కర్నూలు…
వాహనాలను నడిపే సమయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి, ట్రాఫిక్ నియమాలు పాటించాలి – 100 సంవత్సరాలు జీవించాలి,
కందనవోలు కర్నూల డ్రైవింగ్లో సత్ప్రవర్తన తప్పనిసరి,గోల్డెన్ అవర్ లో చికిత్స కు తోడ్పడాలి,:- జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, డ్రైవింగ్ సమయంలో బాధ్యతతో వ్యవహరించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పేర్కొన్నారు.…
కర్నూలు జిల్లా చిన్న టేకూర్ బస్సు అగ్నిప్రమాదం పై విచారణకు ప్రత్యేక బృందం
కందనవోలు కర్నూలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2025 అక్టోబర్ 24 తేదీన కర్నూలు లో జరిగిన బస్సు అగ్ని ప్రమాదంపై విచారణ చేయడానికి ఆంధ్రా ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందం నియమించడం జరిగింది. ఈ బృందానికి అధ్యక్షులుగా అడ్మినిస్ట్రేటివ్…
సంక్షేమ సాక్షి నూతన క్యాలెండర్ ఆవిష్కరణ,
కందనవోలు కర్నూలు కర్నూల్ నగరంలోని వీకర్ సెక్షన్ కాలనీలో కె జనార్దన్ ఆచారి కార్యాలయంలో రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు సంక్షేమ సాక్షి దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ను ప్రముఖ సామాజిక కార్యకర్త కే. జనార్ధన్ ఆచారి ఘనంగా ఆవిష్కరించారు.…
