పత్తికొండలో ఏసీబీ అధికారుల దాడులు
కర్నూలు జిల్లా పత్తికొండలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దేవనకొండ మండలం నల్లచెల్లిమిల వీఆర్వో అశోక్ రైతు నుండి 40000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నరు. ఆర్మీ రిటైర్డ్ జవాన్ శివకుమార్ తన తల్లి పేరునా…
దక్షిణ శిరిడి దేవస్థానంలో వైభవంగా మహా బిక్ష
కందనవోలు కర్నూలు దక్షిణ శిరిడి సాయిబాబా దేవస్థానం నందు సాయి ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో మాల ధరించిన సకల దేవతా దీక్ష పరులందరికీ కార్తీక మాసంలో బిక్ష ఏర్పాటు చేసి నేడు సాయిబాబా దేవస్థానం నందు మహా బిక్ష కార్యక్రమం…
41వ వార్డు వీకర్ సెక్షన్ కాలనీలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ ఘనంగా
కందనవోలు కర్నూలు 41వ వార్డు వీకర్ సెక్షన్ కాలనీలో 37వ వార్డు ఇన్చార్జ్ సుతారు రాఘవేంద్ర (కత్తి స్వామి) – లిఖిత్ నివాసంలో శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజను శోభాయమానంగా, శుభపర్వదినంలా నిర్వహించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ పూజను…
డిసెంబర్ 8న కర్నూలులో జాబ్ మేళా.. మంత్రి టీజీ భరత్
కందనవోలు కర్నూలు డిసెంబర్ 8వ తేదీన నిర్వహించే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని ఆయన కార్యాలయంలో డిసెంబర్ 8వ తేదీ నగరంలోని కె.వి.ఆర్ మహిళా కళాశాలలో…
నంద్యాలలో ఆర్యవైశ్యులపై టార్గెట్ ఎందుకు చేస్తున్నారు
కందనవోలు నంద్యాల ఆర్యవైశ్యులు ఐక్య మత్యం కాకపోతే భవిష్యత్తులో ఏమి జరిగినా ఏమి చేయలేని పరిస్థితి నాకు ఏమి కాలేదు కదా అనే విషయాన్ని పక్కన పెట్టండి. ఆర్యవైశ్యుల రాజకీయ ఎదుగుదలను కొందరు డైరెక్ట్ గా ఎదుర్కోలేక ఆర్యవైశ్యులు కొందరు ఇబ్బందులకు…
బాబు సంక్షేమాలకు…రైతన్నలే వారసులు నంద్యాల జిల్లా టీడీపీ నాయకురాలు కత్తి శ్రావణి రెడ్డి
కందనవోలు నంద్యాల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, రైతన్నలే వారసులని నంద్యాల జిల్లా టిడిపి నాయకురాలు కత్తి శ్రావణి రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా టిడిపి నాయకురాలు కత్తి శ్రావణి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…
పెండింగ్ సమస్యలను త్వరలో పరిష్కరిస్తాం స్మాల్ అండ్ మీడియం డైలీ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ నాయకులతో ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ కె.ఎస్.విశ్వనాథన్
కందనవోలు విజయవాడ: చిన్న, మధ్య తరహా పత్రికలకు సంబంధించిన అన్ని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్ తెలిపారు. స్మాల్ అండ్ మీడియం డైలీ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె.ఎస్. రంగశాయి నాయకత్వంలో…
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిసిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ రాష్ట్రానికి సంబంధించి పలు ప్రాజెక్టులపై చర్చించిన మంత్రి
కందనవోలు కర్నూలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమైన విధంగా పూర్తి సహకారం అందించాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ను కోరినట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. దిల్లీలో కేంద్ర మంత్రిని.. రాష్ట్ర మంత్రి…
ఉయ్యలవాడ నరసింహారెడ్డి జయంతి ఘన నివాళి అర్పిస్తున్నాను నంద్యాల జిల్లా జనసేన పార్టీ నాయకులు దండు మురళీ కృష్ణ
కందనవోలు నంద్యాల మన ప్రాంతం నుంచి బ్రిటిష్ వారిపై సాయుద పోరాటం చేసిన తొలి వీరుడిగా తెలుగు వారి గుండెల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని పొందిన ఉయ్యలవాడ నరసింహారెడ్డి జీవితం నుంచి స్ఫూర్తి పొందుతూ నంద్యాల జిల్లా జనసేన పార్టీ ఘన నివాళి.…
కుల, మతాలకు అతీతంగా కర్నూల్లో అభివృద్ధి.. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ..మహమ్మదీయ వక్ఫ్ కాంప్లెక్స్ కేర్ టేకర్ కమిటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు
కందనవోలు కర్నూలు కర్నూల్లో కుల, మతాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. నగరంలోని గడియారం ఆస్పత్రి సమీపంలోని ప్రీమెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ ఉర్దూ హాస్టల్స్కు మహమ్మదీయ…
