హిందుత్వాన్ని దెబ్బతీయాలన్నదే వైసీపీ ధోరణిలా కనిపిస్తోంది.. రాష్ట్ర మంత్రి టీజీ భరత్
కందనవోలు కర్నూలు తిరుమల కల్తీ నెయ్యి విషయంలో వైసీపీ వ్యవహరించిన ధోరణి చూస్తుంటే హిందుత్వాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశం ఏమైన ఉందా అన్న సందేహం కలుగుతోందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని…
శాయి స్పోర్ట్స్ హాస్టల్ కు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేయాలి
కందనవోలు కర్నూలు కర్నూలులో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శాయి హాస్టల్ కు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ శనివారం కర్నూలు అవుట్డోర్ స్టేడియం ఎదుట పెద్ద ఎత్తున క్రీడా సంఘాల ప్రతినిధులు,క్రీడాకారులు హాజరై నిరసన తెలిపారు. ఈ…
వైసీపీ నేతలు వేంకటేశ్వరస్వామికి క్షమాపణలు చెప్పాలి వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుద్దిచేసిన మంత్రి టీజీ భరత్, టీడీపీ నేతలు
కందనవోలు కర్నూలు శాసనమండలిలో వైసీపీ నేతలు చెప్పులేసుకుని కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి ఫోటోలు ప్రదర్శించడం ఎంతో బాధాకరమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, పుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని సంకల్బాగ్లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో…
ఎస్సీ, ఎస్టీలపై దాడులు అరికట్టాలి: వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ డిమాండ్
కందనవోలు కర్నూలు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను తక్షణమే అరికట్టాలని వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఆర్. వెంకటేశ్వర్లు మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దళితుల రక్షణలో…
జూటూరు సమీపంలో ఘనంగా పెట్రోల్ పంప్ ప్రారంభోత్సవం.. పాల్గొన్న మాండ్ర శివప్రసాద్ రెడ్డి.
కందనవోలు పాములపాడు పాములపాడు మండలం జూటూరు గ్రామ పొలిమేరలో బాణకచెర్ల గ్రామానికి చెందిన రత్నమయ్య నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ పంప్ను బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నందికొట్కూరు నియోజకవర్గ నాయకులు మాండ్ర శివప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై,…
నగల చోరీ కేసులో ఆరుగురు అరెస్ట్ – డి.ఎస్.పి శ్రీనివాస్
కందనవోలు న్యూస్ బనగానపల్లె.. నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో ఈ నెల 7వ తేదీన తెల్లవారుజామున పీర్ల చావడి ప్రక్కన శ్రీనివాస జ్యువెలర్స్ లో సెటర్ ను గ్యాస్ కట్టర్ తో కట్ చేసి సెట్టర్న్ లిఫ్ట్ చేసి నగలను దొంగతనం…
ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికైన డాక్టర్ శ్రీహరి కురువ
కందనవోలు కర్నూలు రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ కురువ వెంకట రాముడు ఆధ్వర్యంలో కురువ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఆయన ఎన్నిక వైద్య రంగంలో విశిష్టమైన గుర్తింపుగా నిలిచిందని, ఇది కురువ సమాజానికి కూడా గర్వకారణమని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో…
మహనీయుల పుట్టినరోజు పండుగను ఘనంగా ప్రభుత్వమే జరిపించాలని జేఏసీ & జై భీమ్ కమిటీ సభ్యులు
కందనవోలు న్యూస్ కర్నూలు మంగళవారం మాదిగ జేఏసీ & జై భీమ్ కమిటీ జిల్లా కన్వీనర్ పెద్దలు సోమసుందరం నాయకత్వంలో కమిటీ సభ్యులు కలిసి ఫిబ్రవరి 14వ తేదీన పెద్దలు దామోదరం సంజీవయ్య జయంతి అలాగే ఏప్రిల్ నెల 05 వ…
ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి ఎన్నికల్లో డా. శ్రీహరి కురువ ఘన విజయం
కందనవోలు కర్నూలు ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి (ఏపీఎంసీ) ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ ఎన్నికల్లో మొత్తం *84 మంది అభ్యర్థులు పోటీ చేయగా, 30,773 మంది నమోదిత వైద్యులు ఓటర్లుగా పాల్గొన్నారు.* ఫిబ్రవరి 9వ తేదీ ఉదయం 8.00…
శారీరక దృఢత్వానికి,మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరం:- తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గౌరు వెంకటరreడ్డి
కందనవోలు కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ డిగ్రీ కళాశాల మైదానంలో జనవరి 23 నుంచి అమిత హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అమిత క్రికెట్ ప్రీమియర్ లీగ్ కార్యక్రమానికి నేడు ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గౌరు వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ…
