సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలి రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు
కందనవోలు కర్నూలు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి వర్యులు టీజీ భరత్తె లుగు ప్రజలకు సంక్రాంతి పండుగ ఎంతో ముఖ్యమైన పండుగని, మూడు రోజులపాటు నిర్వహించుకునే ఈ పండుగను ప్రజలంతా ఆనందంగా జరుపుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం…
పుట్టుకతో వచ్చే లోపాలను ఆరికడుదాం – ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిద్దాం
కందనవోలు కర్నూలు డాక్టర్ నిఖిల్ తెన్నేటి చీఫ్ నియోనాటాలజిస్ట్ & నియోనాటాలజీ విభాగాధిపతి కిమ్స్ కడల్స్, సీతమ్మధార జనవరి నెలను జాతీయ జన్మ లోపాల నివారణ నెలగా పాటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలను ప్రభావితం చేసే జన్మజనిత లోపాలపై అవగాహన పెంచే…
18 ఏండ్ల తర్వాత పాత జ్ఞాపకాలలు గుర్తుచేసుకున్న పూర్వ విద్యార్థులు
కదనవోలు కర్నూలు కర్నూలు జిల్లా ఉల్లిందకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2007- 2007 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. అప్పటి మిత్రులంతా నాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ అందరూ ఆనందంగా గడిపారు.2006 – 2007 పదవ…
ఆలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారుల వైఫల్యం డబుల్ రిజిస్ట్రేషన్లతో బాధితుల ఆర్తనాదం
కందనవోలు న్యూస్ కర్నూలు జిల్లా ఆలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారుల నిర్లక్ష్యం తీవ్ర ఆరోపణలకు దారితీస్తోంది. కార్యాలయంలో రైటర్ల ద్వారా జరుగుతున్న అక్రమాలను అడ్డుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అర్థగేరి గ్రామానికి చెందిన సీతాపతి అనే వ్యక్తి…
ఘనంగా కందనవోలు దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన
కందనవోలు కర్నూలు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు ,నంద్యాల జిల్లా కమిటీ సభ్యులు,నంద్యాల పట్టణ నాయకులు,జర్నలిస్టులు ఏ పీ యూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు నంద్యాల జిల్లా ఏపీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చలంబాబు, ఏపీయూడబ్ల్యూజే ప్రింట్ మీడియా అధ్యక్షులు మధుబాబు…
జాతీయ రోడ్డు భద్రతా మసోత్సవాలు 2026 ఉపరవణ కమిషనర్ ఎస్ శాంతకుమారి
కందనవోలు కర్నూలు కర్నూలు, రవాణా కమీషనర్ వారి ఆదేశాల మేరకు 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు – 2026. జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా జనవరి 10వ తేదీ శనివారం రాత్రి మరియు ఆదివారం…
ఓర్వకల్లుకు రూ. 50వేల కోట్ల పెట్టుబడులు తెచ్చేందుకు కృషి.. మంత్రి టీజీ భరత్
కందనవోలు కర్నూలు సెయింట్ జోసెఫ్ కాలేజీలో వి.పి.ఎల్ క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమంహా జరైన మంత్రి టీజీ భరత్ కర్నూలు జిల్లా ఓర్వకల్లుకు రూ.50 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ…
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాం తిరుమల కొండపై వైసీపీ కుట్ర బయటపడింది
కందనవోలు కర్నూలు కర్నూల్లో అడ్వకేట్ల సంక్రాంతి వేడుకల్లో మంత్రి టీజీ భరత్ కర్నూలు నగరంలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటుచేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. నగరంలోని నరసింహారెడ్డి నగర్లోని ఓ ఫంక్షన్ హాలులో…
కందనవోలు జాతీయ దినపత్రిక నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
కందనవోలు కర్నూలు కందనవోలు జాతీయ దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ను ఆంధ్రప్రదేశ్ కురువ కార్పొరేషన్ డైరెక్టర్ కురువ రామకృష్ణ కోడుమూరు జనసేన నాయకుడు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు నిజాయితీతో కూడిన వార్తలను అందిస్తూ సమాజానికి దిశానిర్దేశం…
ఘనంగా ఓబన్న జయంతి వేడుకలు స్వతంత్ర సమర యోధుడు వడ్డెర ఓబన్న అధికారులు, నాయకులు మధ్యలో ఓబన్న జయంతి వేడుకలు
కందనవోలు కొలిమిగుండ్ల స్వతంత్ర తొలి సమరయోధుడు వడ్డెర ఓబన్న జయంతి వేడుకలు మండలంలోని అంకిరెడ్డి పల్లె గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు హాజరయ్యారు. కార్యక్రమం లో ముందుగా…
