సత్యసాయి బాబా చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలి..ఎంపీ బస్తిపాటి నాగరాజు
కందనవోలు కర్నూలు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చూపిన మార్గంలో ప్రతి ఒక్కరి నడవాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు సూచించారు..కర్నూలు కలెక్టరేట్ లో ని కాన్ఫరెన్స్ హాల్ నిర్వహించిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలలో ఆయన…
నంద్యాల జిల్లా వ్యాప్తంగా 07 పోలీస్ స్టేషన్ల పరిధిలలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహణ అనుమానితులు,నేర చరిత్ర గలవారు, రౌడీ షీటర్లు ఇళ్లలో సోదాలు
కందనవోలు నంద్యాల సరైన ధ్రువపత్రాలు లేని 10 వాహనాలు, 145 (180) ml అక్రమ మద్యం బాటిల్లు స్వాధీనం ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు, నేర నియంతరణ కొరకే ఈ ఆపరేషన్స్ పోలీస్ వారి తక్షణ సహాయం కొరకు 112 టోల్…
మీకోసం వెబ్ సైట్ లో పిజి ఆర్ ఎస్ అర్జీలు
కందనవోలు గుంటూరు మీకోసం వెబ్ సైట్ లో పిజి ఆర్ ఎస్ అర్జీలు సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజి ఆర్ ఎస్) లో నేరుగా అందించవచ్చని, అదేవిధంగా అర్జీలను మీకోసం వెబ్…
ఘనంగా సత్య సాయి శత జయంతి ఉత్సవాలు
కందనవోలు గుంటూరు సత్య సాయి శత జయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మండల స్థాయి నుండి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
ప్రజా ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్ద పీఠ వేస్తుంది…ఎంపీ బస్తిపాటి నాగరాజు
కందనవోలు కర్నూలు కూటమి ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీఠ వేస్తుందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు…ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ముగ్గురికి మంజూరైనా రూ.1,32,621 ఆర్ధిక సహాయాన్ని ఆయన తన స్వగృహంలో లబ్దిదారులకు అందజేశారు…ఈ సందర్బంగా సీఎంఆర్ఎఫ్ ద్వారా…
గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది…ఎంపీ బస్తిపాటి నాగరాజు
కందనవోలు కర్నూలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు..ఎంపీ తన సొంత గ్రామమైన కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలో ఎన్.ఆర్.ఈ.జీ.ఏ నిధులు రూ.47 లక్షలతో రామాలయం నుంచి జెమ్మిచెట్టు…
కర్నూలు ప్రగతి సమితి సీమ జల జీవనాడి గుండ్రేవుల
కందనవోలు కర్నూలు రాయలసీమ, ముఖ్యంగా కర్నూలు జిల్లాలో నదుల ప్రవాహం ఉన్నప్పటికీ తగిన తీరు నిల్వ వనరులు లేక జిల్లా నీటి సంక్షోభంలో కొనసాగుతోంది. ఇక్కడ ఉండే గుండ్రేవుల ప్రాజెక్ట్ ఈ ప్రాంతపు నీటి భద్రతకు శాశ్వత పరిష్కారం లభిగిస్తుంది.ప్రాజెక్ట్ నేపథ్యం…
ఊయలసేవ
కందనవోలు శ్రీశైలం సమయానికి మూలానక్షత్రం రావడంతో లోకకల్యాణం కోసం దేవస్థానం శ్రీస్వామిఅమ్మవార్లకు ఊయలసేవను నిర్వహించింది.ప్రతి శుక్రవారం రోజు మరియు పౌర్ణమి, మూలానక్షత్రం రోజులలో ఈ ఊయలసేవ జరిపించబడుతోంది.ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠించారు. తరువాత…
పరోక్షసేవగా బయలువీరభద్రస్వామివారి విశేషపూజ
కందనవోలు శ్రీశైలం ఉదయానికి అమావాస్య ఘడియలు రావడంతో శ్రీశైలక్షేత్ర పాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామి వారికి దేవస్థానం విశేషపూజలను నిర్వహిస్తున్నది. ఈ సాయంకాలం పూజాదికాలు నిర్వహించబడుతాయి.ప్రతీ మంగళవారం, అమావాస్యరోజులలో ఈ విశేషార్చనను జరిపించడం జరుగుతోంది.కాగా అమావాస్య రోజున భక్తులు కూడా పరోక్షసేవగా ఈ…
ఆలయప్రాంగణములోని వీరభద్రస్వామికి విశేష పూజలు
కందనవోలు శ్రీశైలం లోకకల్యాణం కోసం దేవస్థానం ఆలయ ప్రాంగణం లోని వీరభద్రస్వామివారికి (జ్వాలావీరభద్రస్వామివారికి) విశేషపూజలను నిర్వహిస్తోంది.ఆలయప్రాంగణంలో మల్లికార్జునస్వామివారి ఆలయానికి ఉత్తరభాగంలో మల్లికాగుండానికి ప్రక్కనే ఉన్న వీరభద్రస్వామి జ్వాలామకుటంతో పదిచేతులతో విశిష్టరూపంలో దర్శనమిస్తాడు. శిల్పశాస్త్ర పరిభాషలో ఈ స్వామికి అఘోరవీరభద్రమూర్తి అని పేరు…
