కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిసిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ రాష్ట్రానికి సంబంధించి పలు ప్రాజెక్టులపై చర్చించిన మంత్రి

కందనవోలు కర్నూలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమైన విధంగా పూర్తి సహకారం అందించాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ను కోరినట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. దిల్లీలో కేంద్ర మంత్రిని.. రాష్ట్ర మంత్రి…

ఉయ్యలవాడ నరసింహారెడ్డి జయంతి ఘన నివాళి అర్పిస్తున్నాను నంద్యాల జిల్లా జనసేన పార్టీ నాయకులు దండు మురళీ కృష్ణ

కందనవోలు నంద్యాల మన ప్రాంతం నుంచి బ్రిటిష్ వారిపై సాయుద పోరాటం చేసిన తొలి వీరుడిగా తెలుగు వారి గుండెల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని పొందిన ఉయ్యలవాడ నరసింహారెడ్డి జీవితం నుంచి స్ఫూర్తి పొందుతూ నంద్యాల జిల్లా జనసేన పార్టీ ఘన నివాళి.…

కుల‌, మ‌తాల‌కు అతీతంగా క‌ర్నూల్లో అభివృద్ధి.. రాష్ట్ర మంత్రి టీజీ భ‌ర‌త్ ..మ‌హ‌మ్మదీయ వ‌క్ఫ్ కాంప్లెక్స్ కేర్ టేక‌ర్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో సేవా కార్య‌క్ర‌మాలు

కందనవోలు కర్నూలు క‌ర్నూల్లో కుల‌, మ‌తాల‌కు అతీతంగా అభివృద్ధి కార్య‌క్రమాలు చేస్తున్న‌ట్లు రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ చెప్పారు. న‌గ‌రంలోని గ‌డియారం ఆస్ప‌త్రి స‌మీపంలోని ప్రీమెట్రిక్ మ‌రియు పోస్ట్ మెట్రిక్ ఉర్దూ హాస్ట‌ల్స్‌కు మ‌హ‌మ్మ‌దీయ…

క‌ర్నూలు అభివృద్ధికి ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాలి.. రాష్ట్ర మంత్రి టీజీ భ‌ర‌త్ ..మెడిక‌ల్ కాలేజీ ఎదురుగా నూత‌నంగా రోడ్డును ప్రారంభించిన మంత్రి టీజీ భ‌ర‌త్

కందనవోలు కర్నూలు క‌ర్నూలును అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్ర‌ణాళికాబ‌ద్దంగా ముందుకు వెళుతున్నామ‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ చెప్పారు. న‌గ‌రంలోని మెడిక‌ల్ కాలేజీ ఎదురుగా షాపులు తొల‌గించిన ప్రాంతంలో నూత‌నంగా రోడ్డును వేశారు.…

స్మాల్ అండ్ మీడియం డైలీ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం

కందనవోలు విజయవాడ, స్మాల్ అండ్ మీడియం డైలీ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం విజయవాడలో సోమవారం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు రంగ సాయి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో చిన్న, మధ్యతరగతి పత్రికల…

సంఘటన్ శ్రీజన్ అభియాన్ కాంగ్రెస్ కేంద్ర కమిటీ ఈ నెల 30వ తేదీ నుంచి నంద్యాల పార్లమెంట్ లో ని అన్ని అసెంబ్లీ నియోజకవర్గా లలో పర్యటన

కందనవోలు నంద్యాల నూతన నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి,నంద్యాల డిసిసి అధ్యక్ష బాధ్యతలనుంచి స్వచ్చందంగా తప్పుకుంటూ, ఏఐసీసీ సభ్యులుగా,కర్నూల్ జిల్లా ఇంచార్జి గా,పాణ్యం నియోజకవర్గం సమన్వయ కర్త గ కొనసాగుతానుకాంగ్రెస్ పార్టీ లో పని చేసే నీతి,నిబద్దత కలిగిన నాయకులు, కార్యకర్తలైన ఆశావాహుల నుంచి…

అంతరిక్ష విజ్ఞాన వీచిక.. స్పేస్ ఆన్ వీల్స్ విద్యార్థులు, యువత సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ

కందనవోలు ఎన్టీఆర్ జిల్లా అంతరిక్ష విజ్ఞానం, సాంకేతికతపై విదార్థులు, యువతలో ఉత్సుకతను పెంపొందించేందుకు ఆధునిక అంతరిక్ష పరిజ్ఞానంపై సానుకూల దృక్పథాన్ని కల్పించేందుకు స్పేస్ ఆన్ వీల్స్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. ఆదివారం విజయవాడలోని ఎన్టీఆర్…

కూటమిలోని భాగస్వామి పార్టీలకు సమాన గుర్తింపు లభిస్తుంది…ఎంపీ బస్తిపాటి నాగరాజు

కందనవోలు కర్నూలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుకు కూటమి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కోరారు..కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలో జనసేన పార్టీ నిర్వహించిన కాఫీ విత్ కార్యకర్త కార్యక్రమంలో ఆయన…

వెండి కిరీటం విరాళం

కందనవోలు శ్రీశైలం యం. సుబ్రమణ్యం, శ్రీశైలం వారు శ్రీ బయలు వీరభద్రస్వామివారికి అలంకరింపచేసేందుకు వెండికిరీటం, రెండు వెండి కర్ణాలు, రెండు వెండి నేత్రాలను విరాళంగా సమర్పించారు. వీటి బరువు 1 కేజీ 230 గ్రాములుఅమ్మవారి ఆలయప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాత వీటిని…

బి క్యాంపు మరియు సి క్యాంపు క్వార్టర్స్‌ నందు ఎన్నో ఏళ్లుగా ఆలోట్మెంట్లు ఉంటూ హెచ్‌ఆర్‌ఏ కూడా కడుతున్న

కందనవోలు కర్నూలు ఉద్యోగులను ఏ మాత్రం ముందస్తు నోటీసు ఇవ్వకుండా 15 రోజుల్లోగా ఖాళీ చేయాలని ఆర్‌అండ్‌బి మరియు రెవెన్యూ అధికారులు ఒత్తిడి చేయడం తీవ్రంగా ఖండించదగ్గ విషయం అని క్వార్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు తెలిపారు.కొత్త ఇళ్లకు అద్దెలు రెండింతలు…

You missed