గవర్నర్ కి తన కుమారుడిని పరిచయం చేసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు
కందనవోలు కర్నూలు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తన కుమారుడిని పరిచయం చేశాడు… నగరంలోని ఏ.క్యాంపులో గల మాంటిస్సోరి సీనియర్ సెకండరీ స్కూల్ లో నిర్వహించిన మాంటిస్సోరి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి గవర్నర్…
పురుషుల ఆరోగ్యానికి ఏఐఎన్యూ పెద్దపీట అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సం పురుషుల ఆరోగ్యానికి ఏఐఎన్యూ పెద్దపీట అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా కొత్త వెల్నెస్ ప్రోగ్రామ్ హైదరాబాద్లో పురుషుల్లో పెరుగుతున్న వంధ్యత్వం ముందస్తు పరీక్షలు, చికిత్సకు ప్రాధాన్యం ఇవ్వాలని వైద్యుల సూచన
కందనవోలు హైదరాబాద్, నవంబర్ 12, అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ప్రతియేటా నవంబర్ 19న నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ & యూరాలజీ (ఏఐఎన్యూ), బంజారాహిల్స్ శాఖలో పురుషుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ..…
అట్టహాసంగా ప్రారంభమైన ఆర్యు నాలుగవ కాన్వకేషన్
కందనవోలు కర్నూలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ నజీర్ పట్టభద్రులకు డిగ్రీ సర్టిఫికెట్లు అందజేసి, విద్యార్థుల భవిష్యత్తు విజయవంతంగా ఉండాలని ఆకాంక్షించారు. విద్య కేవలం ఉపాధి సాధనమేకాకుండా, సమాజ సేవకు పునాదిగా ఉండాలని…
కర్నూలు జిల్లా పర్యటనలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఓర్వకల్లు విమానాశ్రయంలో పుష్పగుచ్ఛంతో స్వాగతం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి
కందనవోలు కర్నూలు, ఏపీ గవర్నర్ ఏస్. అబ్దుల్ నజీర్ కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఈ రోజు ఓర్వకల్లు విమానాశ్రయానికి విచ్చేశారు. గవర్నర్ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పుష్పగుచ్ఛం అందించి ఆత్మీయంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు,…
ఏపి రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఆత్మీయ స్వాగతం పలికిన… కర్నూల్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
కందనవోలు కర్నూలు ఏపీ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా రాయలసీమ యూనివర్సిటీ నాలుగో స్నాతకోత్సవం, మాంటెస్సోరి పాఠశాల గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు కర్నూలు ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కి విచ్చేసారు.ఈ సందర్భంగా బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…
పెద్దమర్రివీడులో బాప్టిస్ట్ సంఘం వీధి సువార్త కార్యక్రమం
కందనవోలు గోనెగండ్ల కర్నూలు పొలము బాప్టిస్ట్ సంఘముల సమాజము మరియు జయకర్ క్రైస్తవ సేవా ట్రస్టు గూడూరు పరిధి ఆధ్వర్యంలో, కర్నూలు జిల్లా క్రైస్తవ కార్యనిర్వాహక సంచాలకులు ఎస్. జయాకాంత్ ప్రోత్సాహంతో వీధి సువార్త కార్యక్రమం నిర్వహించబడింది. గ్రామంలోని వీధుల గుండా…
ఏసీబీ వలలో డోన్ డిప్యూటీ తహశీల్దార్
కందనవోలు డోన్ డోన్ పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయంపై ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఓ రైతు పొలం సమస్య పరిష్కారానికి డోన్ డిప్యూటీ తహశీల్దార్ సునీల్ రాజు రూ.35,000 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. రైతు ఫిర్యాదు మేరకు…
విద్యాభివృద్ధికి మౌలానా సేవలు చిరస్మరణీయం కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
కందనవోలు కర్నూలు భారతదేశపు తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాభివృద్ధికి చిరస్మరణీయ సేవలు అందించారని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ కొనియాడారు. మంగళవారం నగరపాలక కార్యాలయంలో భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని ఆయన…
ఏపీలో పారిశ్రామిక పండుగ.. 50 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు
కందనవోలు విజయవాడ కనిగిరిలో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించిన సీఎం చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా 50 పార్కులకు వర్చువల్గా శ్రీకారం రూ.25,256 కోట్ల పెట్టుబడులతో 25 పరిశ్రమల ప్రారంభోత్సవం పారిశ్రామికవేత్తలకు అన్ని వసతులు కల్పిస్తామన్న సీఎం చెత్త నుంచి సంపద సృష్టించడం కొత్త విధానమని…
విద్య, ఏకత, దేశభక్తికి ప్రతీక మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఏ.ఆర్ అదనపు ఎస్.పి బి.రమణయ్యజిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు
కందనవోలు వై.ఎస్.ఆర్ కడప దేశ తొలి విద్యా మంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్బంగా జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు ఏ.ఆర్ అదనపు ఎస్.పి బి.రమణయ్య మంగళవారం చిత్రపటానికి పూలమాల…
